బ్రేకింగ్: ఎంపీ రఘురామరాజుకు వై కేటగిరీ భద్రత

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఆయనకు కేంద్ర హోం శాఖ వై కేటగిరి భద్రతను కల్పించింది. ఢిల్లీ హై కోర్టులో రఘురామ కృష్ణరాజుకు భద్రత కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర బలగాలతో తనకు భద్రత కల్పించాలని ఇటీవల రఘురామ కృష్ణరాజు లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోంశాఖను కోరారు. రాష్ట్రంలో తన దిష్టి బొమ్మలు తగల బెట్టడం, దుర్భాష లాడటంతో భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. కాగా.. తనకు భద్రత కల్పించిన కేంద్రానికి రఘురామ కృష్ణరాజు కృతజ్ఞతలు తెలిపారు. మరో మూడు రోజుల్లో తనకు భద్రత వస్తుందన్నారు.

More News

దేశంలో 20 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. వరుసగా ఏడో రోజు కూడా..

దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి.

తెలంగాణలో తాజాగా 2092 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను గురువారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు.

సుశాంత్ సీబీకి.. ధృవీకరించిన సీబీఐ అధికార ప్రతినిధి

బాలీవుడ్ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

‘జీ 5’లో జ్యోతిక, కార్తీ నటించిన ‘దొంగ’ వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్‌ సినిమాను ‘జీ 5’ ఒటీటీ తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది.