కుమార్తె ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన య‌ష్‌

  • IndiaGlitz, [Wednesday,May 08 2019]

'కె.జి.ఎఫ్‌'తో క‌న్నడ సినిమా మార్కెట్ రేంజ్‌ను నేష‌న‌ల్ వైడ్ చేసిన హీరో య‌శ్‌. ఈయ‌న ప్ర‌స్తుతం 'కె.జి.ఎఫ్' రెండో భాగంగా 'కె.జి.ఎఫ్ 2'లో న‌టిస్తున్నారు. ఈయ‌న హీరోయిన్ రాధిక‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది వీరికి ఒక పాప పుట్టింది.

అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా య‌శ్ త‌న కుమార్తె ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. 'నా ప్ర‌పంచాన్ని పాలిస్తున్న అమ్మాయిని చూడండి. త‌న‌కింకా పేరు పెట్టలేదు. ఇప్ప‌టి నుండి ఈ బేబీని వైఆర్ అని పిల‌వండి, ప్రేమ‌ను, అశీర్వాదాన్ని కురిపించండి' అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు.

More News

రీషూట్‌లో స్టార్ హీరోయిన్ చెల్లెలి సినిమా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ కుటుంబం నుండి మ‌రో హీరోయిన్ సినీ ఎంట్రీ ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆమె ఎవ‌రో కాదు.. ఇషా బెల్లె కైఫ్‌.

'కిక్ 2'లో దీపికా ప‌దుకొనె

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌, దీపికా ప‌దుకొనె కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమానే రాలేదు. అదేంటి స్టార్ హీరోయిన్స్ అంద‌రితో స‌ల్మాన్‌ఖాన్ ఆడిపాడాడు క‌దా!

ఈగో క్లాష్‌

బాలీవుడ్ గ్రీక్ హీరో హృతిక్ రోష‌న్‌, కంగ‌నా ర‌నౌత్ మ‌ధ్య రిలేష‌న్ పాడై చాలా కాల‌మైంది. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, కేసులు పెట్టుకోవ‌డం వంటి ప‌నులు చాలానే చేసుకున్నారు.

మూవీ టికెట్ రేట్లు పెంచలేదు.. తలసాని క్లారిటీ

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'మహర్షి' సినిమా మే-09న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే మహర్షి సినిమాకు గాను రెండు వారాల పాటు టికెట్ల పెంచిందని..

వైఎస్ కలలు కన్న పోలవరం జగన్‌తో పూర్తి!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న పోలవరం ప్రాజెక్టును ఆయన కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణిత సమయంలోనే పూర్తి చేస్తారని సీనియర్‌ నేత