close
Choose your channels

టైటిల్ రిజిష్టర్ చేసిందిఅందుకేనా...?

Tuesday, April 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో మ‌రోసారి మ‌ల్టీస్టార‌ర్ మూవీ రూపొంద‌నుంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇది నిజ‌మైతే అభిమానుల‌కు పండ‌గే. గ‌తంలో వీరిద్దరూ క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ `ఎవ‌డు` తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చ‌ర‌ణ్‌, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. బ‌న్ని, వ‌క్కంతం వంశీ సినిమాతో బిజీ కానున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్త‌యిన త‌ర్వాతే క్రేజీ కాంబో సినిమా సెట్స్‌లోకి వెళ్ళే అవ‌కాశం ఉంద‌ట‌. ఓ స్టార్ డైరెక్ట‌ర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడ‌ని వినికిడి. అందుకే గీతాఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ త‌న బ్యాన‌ర్‌పై చ‌ర‌ణ్ అర్జున్ అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించాడు. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.