నందమూరి సోద‌రుల డెడికేష‌న్‌

  • IndiaGlitz, [Friday,August 31 2018]

తండ్రిని పోగొట్టుకుని నిండా నాలుగు రోజులు కాక‌ముందే నంద‌మూరి సోద‌రులు త‌మ సినిమా షూటింగ్‌ల‌కు వెళ్ల‌డానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు. ముంద‌స్తుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం కాల్షీట్‌కి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

శనివారం నుంచి ఎన్టీఆర్ 'అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌' చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆ సినిమా ద‌స‌రాకు విడుద‌ల కానుంది. పూజా హెగ్డే అందులో నాయిక‌. మ‌రోవైపు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ సోమ‌వారం నుంచి మ‌హేష్ కోనేరు సినిమాలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శాలిని పాండే, నివేదా థామ‌స్ నాయిక‌లు. కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

More News

'పందెంకోడి 2' టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌

మాస్‌ హీరో విశాల్‌-ఎన్‌.లింగుస్వామి కాంబినేషన్‌లో 2005లో విడుదలైన 'పందెంకోడి' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

సెప్టెంబరు 28న ఇదంజగత్

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన  చిత్రం ఇదం జగత్. అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్

అభిషేక్ నామ చేతికి రామ్ గోపాల్ వర్మ 'భైరవ గీత'..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ప్రేమకథాచిత్రం 'భైరవగీత'.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈరోజు ఆర్జీవీ స్వయంగా అయన చేతులమీదుగా రిలీజ్ చేయగా

అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'నాటకం' ఫస్ట్ లుక్..

దర్శకుడు అనిల్ రావిపూడి 'నాటకం' సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.. ఆశిష్ గాంధీ,ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు.

మ‌హిళా ద‌ర్శ‌కురాలు జ‌య‌.బి మృతి

మ‌హిళా ద‌ర్శ‌కురాలు జ‌య‌.బి (54)గురువారం రాత్రి తొమ్మిదిన్న‌ర గంట‌ల ప్రాంతంలో గుండెపోటుతో క‌న్నుమూశారు.