'24' రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?

  • IndiaGlitz, [Saturday,April 16 2016]

తమిళ హీరో సూర్య ప్రస్తుతం హీరోగా నటిస్తూ నిర్మాతగా మారి 2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్న చిత్రం 24. సమంత, ఎమీజాక్సన్ లు హీరోయిన్స్. సైకలాజికల్ థ్రిలర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈచిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు.

అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే లెటెస్ట్ గా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కారణంగా సినిమాను మే తర్వాత విడుదల చేస్తారనే వార్తలు వినిపించాయి. తాజాగా సమాచారం ప్రకారం సినిమా మే 6న విడుదల కానుంది. యు.ఎస్. లో మే 5నే ప్రీమియర్ షో పడనుందట.

More News

ఈసారి పవన్ అలా చేయలేకపోతున్నాడు....

పవన్ కల్యాణ్ కు సినిమాల తర్వాత వ్యవసాయం అంటే ఇష్టం. ఖాళీ ఉన్నప్పుడంతా మామిడి తోటకు వెళ్లి అక్కడ సమయం గడుపుతుంటాడు. సాధారణంగా సమ్మర్ టైం వస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మామిడితోటలో పండ్లు పండించి ఇండస్ట్రీతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్స్ కు పంపిస్తుంటాడు.

అందుకు తమన్నా ఒప్పుకుంటుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాలశివ కాంబినేసన్ మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ రూపొందిస్తోన్న చిత్రం జనతాగ్యారేజ్. సమంత, నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్న  ఈచిత్రంలో మోహన్ లాల్, దేవయాని సహాలు పలువురు నటిస్తున్నారు.

అమ్మ‌వారి స‌న్నిధిలో అతిలోక సుంద‌రి..

త‌మిళ‌నాడులోని మ‌ధుర మీనాక్షి అమ్మ‌వారు ఆల‌యం ఎంతో ప్ర‌సిద్ది చెందింది. ఈ ఆల‌యానికి సామాన్యులు నుంచి అసామాన్యులు వ‌ర‌కు అంద‌రూ వెళ్లి అమ్మ‌వార్ని ద‌ర్శించుకుంటార‌న్న విష‌యం తెలిసిందే.

ద్వితీయ విఘ్నం దాటేందుకు సెంటిమెంట్ న‌మ్ముకున్న డైరెక్ట‌ర్..

ద్వితీయ విఘ్నం దాటేందుకు సెంటిమెంట్ న‌మ్ముకున్న డైరెక్ట‌ర్..ఎవ‌రో కాదు అనిల్ రావిపూడి. ప‌టాస్ సినిమాతో స‌క్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ద్వితీయ చిత్రంగా సుప్రీమ్ సినిమాని తెర‌కెక్కించాడు. అయితే..ఇండ‌స్ట్రీలో చాలా మంది ద‌ర్శ‌కుల‌కు ద్వితీయ విఘ్నం త‌ప్ప‌లేదు.

యంగ్ టైగ‌ర్ కి స‌ర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మోహ‌న్ లాల్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తా గ్యారేజ్ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది.