'మీకు మాత్రమే చెప్తా'..3 రోజుల్లోనే 4.05 కోట్ల గ్రాస్

  • IndiaGlitz, [Monday,November 04 2019]

హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా ఈ నెల 1న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పంచుతోంది. అంచనాలకు తగ్గట్టుగానే డీసెంట్ వసూళ్ల సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే 4 కోట్ల 05 లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది.

కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూనే తన అభిరుచి మేరకు విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్ కు డబుల్ ట్రీట్ గా మారింది. ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడమే అందుకు నిదర్శనం. ఇక హీరోగా నటించిన తరుణ్ భాస్కర్ తో పాటు ప్రధాన పాత్రధారులైన అభినవ్ గోమటం, అవంతికా మిశ్రా, పావని గంగిరెడ్డి, అనసూయ, నవీన్ జార్జ్ థామస్ ల నటన, టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారడంతో రాబోయే రోజుల్లో మరింత పెద్ద విజయంగా ఈ సినిమా నిలవబోతోందని చెప్పొచ్చు.

More News

తీవ్ర ప్రజాగ్రహమే ‘లాంగ్‌మార్చ్’ సక్సెస్‌కు కారణం!

జనసేన ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో ‘లాంగ్ మార్చ్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ లాంగ్‌మార్చ్‌కు అటు టీడీపీ..

పవన్ ‘నిరాహార దీక్ష’పై జనసేన క్లారిటీ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి.

చంద్రబాబుపై మోహన్‌బాబు షాకింగ్ కామెంట్స్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.

జగన్ ‘మార్క్’ నిర్ణయం.. సీఎస్‌ ఎల్వీకి సడన్ షాక్!

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

'ప్రతిరోజు పండగే' టైటిల్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం