గంగూలీ ఇంట కరోనా కల్లోలం.. నలుగురికి పాజిటివ్

బీసీసీఐ చీఫ్ గంగూలీ ఇంట్లో కరోనా కల్లోలం రేపింది. ఆయన కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గంగూలీ పెద్దన్నయ్య స్నేహాశిష్ భార్య, ఆమె కుటుంబ సభ్యులకు వైరస్ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు వీరింట్లో పని చేసే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు తేలింది.

అయితే గంగూలీ ఫ్యామిలీ ఆయన అన్న ఫ్యామిలీ వేర్వేరు ఇంట్లో ఉంటున్నట్టు గుర్తించారు. కాబట్టి గంగూలీకి కరోనా సోకే అవకాశం లేకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చకున్నారు. ప్రస్తుతం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గంగూలీ కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

More News

రానా పెళ్లి వేదిక ఇదేనా..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి.

నాగార్జునతో గోవా బ్యూటీ..?

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్

ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ఇది తాగితే 5 రోజుల్లో కరోనా ఖేల్ ఖతం!

‘కబాసుర కుడినీర్’ గురించి తెలుసా? ఇది తాగితే ఐదు రోజుల్లో కరోనా ఖేల్ ఖతమైపోతుంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు..

మార్పులేం లేవంటున్న ఛార్మి

‘స్క్రిప్టులో మార్పులా అలాంటి దేమీ లేదు. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఫైటర్ బ్లాక్ బస్టర్ స్ర్కిప్ట్.