'ఇండియ‌న్ 2' లో అభిషేక్ బ‌చ్చ‌న్‌

  • IndiaGlitz, [Monday,January 21 2019]

యూనివ‌ర్సల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం చెన్నైలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి.

ఇప్ప‌టికే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో '2.0'లో అక్ష‌య్‌కుమార్ న‌టించాడు. కాగా సినిమాలో మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర ఉంటుంద‌ట‌. ఆ పాత్ర‌లో మ‌రో బాలీవుడ్ స్టార్ అభిషేక్ బ‌చ్చ‌న్‌ను న‌టింప చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట శంక‌ర్‌. ఆ దిశ‌గా అభిషేక్ బచ్చ‌న్‌ను కూడా యూనిట్ క‌లిశార‌ని, ఆయ‌న కూడా సానుకూలంగానే స్పందించాడ‌ని స‌మాచారం. అంతా ఓకే అయితే శంక‌ర్ మ‌రో పేన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్న‌ట్లేగా..!

More News

రాధా రాజీనామా.. జనసేనలో ఫుల్ జోష్!

వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేయడంతో విజయవాడ జనసేనలో ఫుల్ జోష్ వచ్చింది.

'మిస్ట‌ర్ మ‌జ్ను' సెన్సార్ పూర్తి

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌

ఆ వార్త‌లు అవాస్త‌వం... ప్రాజెక్ట్ క‌న్‌ఫ‌ర్మ్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా సినిమా ను తెర‌కెక్కించ‌నున్నాయి.

జనసేనలోకి ఆకుల.. ఎక్కడ్నుంచైనా పోటీకీ ‘సై’

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆకుల దంపతులు పార్టీలో చేరారు.

న‌లుగురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రారంభం

బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్షన్ నెం.1గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది.