థియేట‌ర్స్ నిర్మాణంలోకి అజ‌య్ దేవ‌గ‌ణ్‌

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి న‌ట‌న‌తో పాటు సినిమా సంబంధిత వ్యాపారాలు కూడా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ హౌస్‌, వి.ఎఫ్‌.ఎక్స్ కంపెనీ .. ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు ఈ హీరో మ‌రో సినిమా స‌బంధిత వ్యాపారంలోకి అడుగు పెట్ట‌బోతున్నాడు.

ఆ వ్యాపారం ఏదో కాదు.. థియేట‌ర్స్ బిజినెస్‌. 650 కోట్ల రూపాయల‌తో దేశ వ్యాప్తంగా 250 థియేట‌ర్స్‌ను కట్టాల‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ భావిస్తున్నాడ‌ట‌. ముందు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఒక‌టి, ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో 15 థియేట‌ర్స్ క‌డ‌తాడ‌ట‌.

ఇలా క్ర‌మంగా దేశ‌మంతా త‌న థియేట‌ర్స్ ఉండేలా అజ‌య్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ హీరో 'తానాజీ' అనే హిస్టారిక‌ల్ చిత్రంతో పాటు.. తెలుగులో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో న‌టిస్తున్నాడు. 

More News

ఇదో సిల్లీ కేసు.. టీవీ9 వివాదం పై శివాజీ ఫస్ట్ టైం స్పందన 

టీవీ9 చానల్ యాజమాన్యంతో వివాదాల నేపథ్యంలో మాజీ సీఈవో రవిప్రకాష్, టాలీవుడ్ నటుడు, గరుడ పురాణం శివాజీ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ వివాదంలో మూడు కేసులు

మ‌రోసారి మ‌హేష్ సినిమా పై స‌ల్మాన్ ఆస‌క్తి...

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' రీమేక్‌లో నటించ‌డానికి ఆస‌క్తి చూపుతున్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. స‌ల్మాన్‌ఖాన్

కృష్ణ‌గారి అబ్బాయి కాస్త రెడ్డిగారి అబ్బాయి అవుతున్నారా?

సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌న‌యుడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 'మ‌హ‌ర్షి'తో 25 సినిమాల‌ను పూర్తి చేసుకుంటున్నాడు. 26వ సినిమాగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

కాంచ‌న రీమేక్ 'ల‌క్ష్మీ బాంబ్' ఫ‌స్ట్ లుక్‌

న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత అయిన రాఘవ లారెన్స్ ఇప్పుడు బాలీవుడ్‌ డైరెక్ట‌ర్‌గా మారాడు. త‌ను న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'కాంచ‌న' సినిమాని హిందీలో 'ల‌క్ష్మీబాంబ్‌'గా రీమేక్ చేస్తున్నాడు.

మహిళా కబడ్డీ మూవీ పోస్టర్ లాంచ్...

ఆర్  కె ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్ , కావ్య రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ