అక్కినేని ఫ్యామిలీ మ‌రో ప్రొడ‌క్ష‌న్ హౌస్‌

  • IndiaGlitz, [Tuesday,June 04 2019]

తెలుగు ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖ‌మైన నిర్మాణ సంస్థ‌లో అన్న‌పూర్ణ స్టూడియోస్ ఒక‌టి. అక్కినేని ఫ్యామిలీ ఈ స్టూడియో వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించుకుంటారు. నాగార్జున నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడు. ఇది కాకుండా, నాగార్జున అత‌ని కొడుకులు క‌లిసి మ‌నం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఈ ఫ్యామిలీ నుండి మరో నిర్మాణ సంస్థ కూడా రానుంది.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం నాగ‌చైత‌న్య, స‌మంత క‌లిసి ఓ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌ను ఎంక‌రేజ్ చేసే ఉద్దేశంలో ఈ బ్యాన‌ర్‌లో ప్ర‌ధానంగా సినిమాలు చేస్తారు. కుదిరితే నాగ‌చైత‌న్య‌, స‌మంత కూడా న‌టించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని అంటున్నారు. మ‌రి దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

‘హిప్పీ’ ఇంటర్వ్యూలో ఫ్యాంట్ విప్పేసిన జేడీ!

ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవంశీ నటీనటులుగా కలైపులి ఎస్ థాను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై తమిళ దర్శకుడు టిఎన్ కృష్ణ తెరకెక్కించిన లవ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘హిప్పీ’.

ఏపీలో భారీగా ఐఏఎస్‌ లను బదిలీ చేసిన జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తనదైన మార్క్‌ని చూపిస్తూ ముందుకెళ్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కారు’ జోరు.. కనిపించని ‘హస్తం’!

తెలంగాణ రాష్ట్ర వాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కారు’ ఓవర్ స్పీడ్‌తో దూసుకెళ్లగా.. ఈ జోరుకు అటు కాంగ్రెస్ ‘హస్తం’

కాన్వాయ్ ఆపి మరీ మానవత్వం చాటిన సీఎం జగన్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ విశాఖలో పర్యటించిన సంగతి తెలిసిందే.

త‌మిళంలోకి ర‌వితేజ హీరోయిన్‌

మాళ‌వికా శ‌ర్మ‌.. ర‌వితేజ `నేల‌టిక్కెట్టు` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో మాళ‌వికా శ‌ర్మ‌కు అవ‌కాశాలు లేకుండా పోయాయి.