బన్ని సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న

  • IndiaGlitz, [Saturday,February 25 2017]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా హ‌రీష్ శంక‌ర్.ఎస్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. ఆర్య‌, ప‌రుగు చిత్రాలు త‌ర్వాత బ‌న్ని, దిల్ రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. శివ‌రాత్రి సంద‌ర్బంగా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ మూడు మిలియ‌న్స్ దిశ‌గా వెళుతుంది.

సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టించ‌క ముందుగానే సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. అన్నీ ఏరియాస్ నుండి డిస్ట్రిబ్యూట‌ర్స్ దిల్‌రాజును సంప్ర‌దిస్తున్నారు. మ‌రోవైపు ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను జీ తెలుగు ఛానెల్ రికార్డ్ ప్రైజ్‌కు సొంతం చేసుకుంద‌ట‌. స‌రైనోడు సినిమా శాటిలైట్ హ‌క్కులు 16 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ హ‌క్కులు స‌రైనోడు కంటే ఎక్కువ ధ‌ర‌కే అమ్ముడైన‌ట్లు స‌మాచారం.

More News

సింగర్ గా మారిన నటుడు జయప్రకాష్ రెడ్డి

విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,కమెడియన్ గా 300 సినిమాలకు పైగా నటించిన నటుడు జయ ప్రకాష్ రెడ్డి ఇప్పుడు గాయకుడుగా మారారు.

పాటల చిత్రీకరణలో 'నక్షత్రం'

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో 'బుట్ట బొమ్మ క్రియేషన్స్ ' పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్,సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.

ట్రెండ్ క్రియేట్ చేస్తున్న బన్ని....

రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`,`సరైనోడు`వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్

మహేష్ మూవీ రిలీజ్ డేట్...

సూపర్ స్టార్ మహేష్ బాబుహీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్,ఠాగూర్ మధులు భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న

ప్రముఖ నిర్మాత కె.సి.శేఖర్ బాబు కన్నుమూత

తెలుగులో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత కె.సి.శేఖర్ బాబు