టాలీవుడ్‌లోకి మ‌రో కొత్త హీరోయిన్‌

  • IndiaGlitz, [Wednesday,July 17 2019]

టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్‌కు స్థానం ఎప్పుడూ ఉంటుంది. మాలీవుడ్‌, శాండిల్ వుడ్ హీరోయిన్స్ హ‌వా ఈ మ‌ధ్య ఎక్కువ అవుతుంది. పూజా హెగ్డే, ర‌ష్మిక‌, న‌భా న‌టేశ్‌లు వ‌రుస సినిమాలు చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు మ‌రో క‌న్న‌డ భామ తెలుగు సినీ రంగ ప్ర‌వేశం చేయ‌నుంది. శ‌ర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై కిశోర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 'శ్రీకారం' సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా క‌న్న‌డ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన ఆషికా రంగ‌నాథ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ట‌. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం రానుంది. ఈ చిత్రానికి సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండ‌గా.. మిక్కి జె.మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

అసెంబ్లీలో అల్లుఅర్జున్ ఫ్రెండ్ నోరు మెదపరేం!!

అవును మీరు వింటున్నది నిజమే.. ఏపీ అసెంబ్లీలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆప్త మిత్రుడు ఉన్నారు..

బాలయ్య దెబ్బకు ఇంగ్లండ్ వరల్డ్‌ కప్ గెలిచిందా!!

టైటిల్ చూడగానే ఆశ్చర్యమేస్తోంది కదూ..? అసలు బాలయ్యకు-ఇంగ్లండ్ వరల్డ్ కప్‌ గెలవడానికి ఏమైనా సంబంధం ఉందా..?

‘జబర్దస్త్‌ షో’కు రోజా గుడ్ బై.. జడ్జ్‌గా ఎవరొస్తారో!?

‘జబర్దస్త్’ కతర్నాక్ కామెడీ షోకు నగరి ఎమ్మెల్యే రోజా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే సదరు యాజమాన్యానికి ఈ విషయం చెప్పగా..

నా సినీ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌ ‘మిస్టర్ కేకే’!

టాలీవుడ్‌లో ‘శివ‌పుత్రుడు’, ‘అప‌రిచితుడు’ చిత్రాల‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో విక్ర‌మ్.

'రణరంగం' ఆగస్టు 15 న విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో