మణిరత్నం మరో రొమాంటిక్ డ్రామా..

  • IndiaGlitz, [Friday,May 12 2017]

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల విడుద‌లైన చిత్రం 'చెలియా'. ల‌వ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన చెలియా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప‌య్యింది. చెలియా విడుద‌ల స‌మ‌యంలో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు కూడా వినిపించాయి.అయితే చెలియా ప్లాప్ కావ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ మూవీ సైడ‌య్యింది.

ఇప్పుడు మ‌ణిర‌త్నం మ‌రో రొమాంటిక్ డ్రామాను తెర‌కెక్కిస్తాడ‌ని న్యూస్ కోలీవుడ్‌లో విన‌ప‌డుతుంది. ఈ సినిమాలో చెలియా ఫేమ్ అదితిరావు హైద‌రీ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని, మ‌ణిర‌త్నం స్క్రిప్ట్ వ‌ర్కంతా పూర్తి చేశాడ‌ని, త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన న్యూస్ వెలువ‌డుతుంద‌ని అంటున్నారు త‌మిళ సినీ వ‌ర్గాలు.

More News

'వాసుకి' ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

మలయాళ బ్లాక్బస్టర్ `పుదియ నియమం` తెలుగులో `వాసుకి`గా వస్తున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు.

'ఇది నా లవ్ స్టోరి' కి 10లక్షల వ్యూస్

టాలీవుడ్ లో ఉవ్వెత్తిన ఎగసిపడిన కెరటం-తరుణ్.'నువ్వే కావాలి'

రజనీకాంత్ ను దాటేసిన అజిత్...

రజనీకాంత్ తలైవర్ అయితే..అజిత్ ను అందరూ ముద్దుగా తల అని పిలుచుకుంటూ ఉంటారు.

సావిత్రితో విజయ్ దేవరకొండ..

తెలుగు,తమిళ ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది.

నాగార్జున మల్టీస్టారర్..

కింగ్ నాగార్జున ఇప్పుడు 'రాజుగారి గది2' చిత్రంతో బిజీగా ఉన్నాడు.