సీనియ‌ర్ హీరో జోడిగా..

  • IndiaGlitz, [Thursday,August 23 2018]

ముంబై, రోజా చిత్రాల్లో సంద‌డి చేసి అప్ప‌టి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా ఉన్న అర‌వింద స్వామి త‌ర్వాత సినిమాల నుండి విరామం తీసుకున్నాడు. త‌దుప‌రి విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ధృవ మాతృక త‌మిళంలో, తెలుగులో విల‌న్‌గా మెప్పించిన అర‌వింద స్వామి ఇప్పుడు హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు.

ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం చెక్కం చివ్వంద వాన‌మ్ (తెలుగులో న‌వాబ్‌) చిత్రంలో న‌టించిన అర‌వింద స్వామి త‌దుప‌రి.. సెప్టెంబ‌ర్‌లో రాజ్ పాండి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో అర‌వింద స్వామి స‌ర‌స‌న రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం రెజీనా త‌మిళ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

More News

కేర‌ళ‌కు లారెన్స్ భారీ సాయం

డాన్స్ మాస్ట‌ర్, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్‌.. కేవ‌లం సినిమాలకే ప‌రిమితం కాకుండా సామాజిక సేవ చేయ‌డానికి ఎప్పుడూ ముందుంటారు.

పూర్వజన్మల నేపథ్యంలో...

'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' తర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేయకుండా కాస్త గ్యాప్ తీసుకున్నారు అల్లుఅర్జున్.

'దేవ‌దాస్' పెగ్(టీజ‌ర్‌) రేపే

అక్కినేని నాగార్జున‌, నాని హీరోలుగా రూపొందుతున్న చిత్రం 'దేవ‌దాస్‌'. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆగస్ట్ 31న రిలీజ్ అవుతున్న 'పేపర్ బాయ్'

సంతోష్ శోభన్ హీరోగా ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్ గా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్,

అజిత్ 'విశ్వాసం' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమాగా విశ్వాసం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. 'వీరం, వేదాళం, వివేకం' సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా.