'బాహ‌బ‌లి 2' మ‌రో రికార్డ్‌

  • IndiaGlitz, [Wednesday,April 11 2018]

'బాహుబ‌లి 2' విడుద‌లై ఏడాది దాటి పోతున్న ఏదో ఒక రూపంలో వార్త‌ల్లో నిల‌స్తుంది. ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ వంటి ప్ర‌ధాన తారాగ‌ణంతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటింది. హిందీ సినిమా మార్కెట్‌తో పోటీ ప‌డి 1600 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది.

ఇప్పుడు సినిమా జ‌పాన్‌లో కూడా వంద రోజులు పూర్తి చేసుకుని మ‌రో రికార్డ్‌ను క్రియేట్ చేసుకుంది. ఓ తెలుగు సినిమా జ‌పాన్‌లో వంద రోజులు ర‌న్ కావ‌డం గొప్పే మ‌రి. అంతే కాకుండా ఈ ర‌న్‌లో 1.3 మిలియ‌న్ డాల‌ర్స్‌ను రాబ‌ట్టుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన శోభు యార్ల‌గ‌డ్డ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు

More News

దేవిశ్రీ ప్ర‌సాద్ 14.. స‌మంత 13..

తాజాగా విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

అనుప‌మ‌గా రీతూ వ‌ర్మ‌

వైవిధ్యమైన పోలీస్ కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ మీనన్.

ఒకే లైన్‌తో రెండు సినిమాలు?

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చేతిలోకి వచ్చేసింది.

మ‌నకి న‌చ్చిన అబ్బాయి మ‌న‌వాళ్ళ‌కి న‌చ్చ‌కపోతే ప్రాబ్ల‌మ్ నాది కాదు అంటున్న‌ 'ఆయుష్మాన్ భ‌వ' హీరోయిన్ హుజ‌న్ 

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేనేలోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి

'ద‌మ్ముంటే సొమ్మేరా' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి

సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై తమిళ్ రూపొందిన  `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని