బాలయ్య, క్రిష్ లకు చంద్రబాబు అభినందన...

  • IndiaGlitz, [Friday,April 22 2016]

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రోజు హైదరాబాద్ లో అంగరంగా వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ లకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు.

తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర తెలియాల్సిన అవశ్యకత తెలుగువారికెంతైనా ఉంది. ఆయన చరిత్రను సినిమాగా తీస్తున్న ప్రయత్నం గొప్ప ప్రయత్నమంటూ ఇద్దరినీ అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సింది. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాలు ఉండటం, అవి ముందుగా నిర్ణయించబడటం వల్ల తాను మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని తెలియజేశారు.

More News

శర్వానంద్ దర్శకుడెవరంటే....?

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ ఉన్న శర్వానంద్ ఇప్పుడు సినిమాల సెలక్షన్ లో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు.

హృతిక్ - కంగనా వివాదంలో షాకింగ్ ట్విస్ట్..

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్-బాలీవుడ్ భామ కంగనా వీళ్లిద్దరు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

ఇండస్ట్రీలో ఉన్న మనకు పట్టింపులు ఉన్నాయి కానీ..వాళ్లకు పట్టింపులు లేవు - ఆది పినిశెట్టి

ఒక విచిత్రం,వైశాలి,గుండెల్లో గోదారి,మలుపు...తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యువ కథానాయకుడు ఆది పినిశెట్టి.

నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావుల‌ హ‌థీరామ్ బాబా రికార్డింగ్ ప్రారంభం

కింగ్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన‌ అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి ఈ మూడు భ‌క్తిర‌స చిత్రాలు అధ్యాత్మిక అద్భుత చిత్రాలుగా నిలిచిన విష‌యం తెలిసిందే.

శాత‌క‌ర్ణి నేను ఒక్క‌టే - బాల‌య్య‌

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ వంద‌వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే.. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి నేను ఇద్ద‌రం ఒక్క‌టే అని చెప్పారు బాల‌య్య‌. ఇంత‌కీ బాల‌య్య అలా ఎందుకు చెప్పారు అనుకుంటున్నారా..?