క‌మ‌ల్‌కు చేదు అనుభవం

  • IndiaGlitz, [Thursday,May 16 2019]

'మ‌క్క‌ల్ నీది మ‌య్యం' అధినేత క‌మ‌ల్‌హాస‌న్‌కు, ఎన్నిక‌ల ప్ర‌చారంలో చేదు అనుభ‌వం ఎదురైంది. మ‌దురై అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తిరుప్ప‌రాన్ కుంద్ర‌మ్ ఎన్నిక‌ల ర్యాలీలో కొంద‌రు క‌మ‌ల్ పైకి చెప్పులు విసిరారు.

అయితే చెప్పులు ఆయ‌న‌కు త‌గ‌ల‌లేదు. ఇటీవ‌ల హిందూ ఉగ్ర‌వాదంపై క‌మ‌ల్ హాస‌న్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. దీని పై క‌మ‌ల్ అభిమానులు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

11 మంది పై క‌మ‌ల్ కార్య‌క‌ర్త‌లు పిర్యాదు చేశారు. వీరిలో భాజపా నేత‌లు, హ‌నుమాన్ సేన నేతలు ఉన్నారు. పోలీసులు ఒక‌రిని అదుపులోకి తీసుకున్నారు.

More News

శ‌ర్వా సినిమా ఎప్పుడంటే?

`ర‌న్ రాజా ర‌న్‌, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి, మ‌హానుభావుడు` ఇలా వ‌రుస విజయాల‌ను సాధించిన హీరో శ‌ర్వానంద్‌.

హిట్ డైరెక్ట‌ర్‌తో నాగ‌శౌర్య‌

`@న‌ర్త‌న‌శాల‌` త‌ర్వాత నాగ‌శౌర్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు రెండు సినిమాల‌ను ప్రారంభించ‌బోతున్నాడు.

చానెల్‌లో ఆలోచ‌న‌లో స్టార్ హీరో

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న న‌టించిన `సాహో` ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది.

నేను పొగాకు ప్ర‌మోట్ చేయ‌లేదు

బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ పొగాకు ఉత్ప‌త్తుల‌ను ప్రమోట్ చేయ‌రాదంటూ ఇటీవ‌ల నాన‌క్‌రామ్ అనే అభిమాని ఆయ‌న్ని కోరాడు.

బాబుకు షాక్.. కేసీఆర్, జగన్‌కు సోనియా లేఖ!?

టీడీపీ అధినేత చంద్రబాబుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కోలుకోలేని షాకిచ్చారు..?