BJP:ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ

  • IndiaGlitz, [Wednesday,March 27 2024]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇక నుంచి ఎన్నికల ప్రచారంపై కమలం నేతలు దృష్టి పెట్టనున్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

ఎచ్చెర్ల- ఈశ్వరరావు
అరకు(ST)- పాంగి రాజారావు
అనపర్తి- శివకృష్ణరాజు
విశాఖ నార్త్‌- విష్ణుకుమార్‌ రాజు
విజయవాడ వెస్ట్‌- సుజనా చౌదరి
ధర్మవరం- సత్యకుమార్‌
జమ్మలమడుగు- ఆదినారాయణ రెడ్డి
కైకలూరు- కామినేని శ్రీనివాస్‌రావు
ఆదోనీ- పీవీ పార్థసారథి
బద్వేలు(SC)- బొజా రోషన్న

ఎంపీ అభ్యర్థులు వీరే..

అరకు- కొత్తపల్లి గీత,
అనకాపల్లి- సీఎం రమేశ్
రాజమండ్రి- పురందేశ్వరి
నరసాపురం- భూపతిరాజు శ్రీనివాసవర్మ
తిరుపతి- వరప్రసాద రావు
రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి

More News

Kejriwal:లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట

లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.

Chandrababu:60 రోజుల్లో మెగా డీఎస్సీ.. ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగాలు ఇస్తాం: చంద్రబాబు

పరదాల వీరుడు సీఎం జగన్‌తో జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు సూచించారు.

Sadhguru:అనారోగ్యం నుంచి కోలుకున్న సద్గురు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అభిమానులను శుభవార్త.

Anasuya:జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ కీలక వ్యాఖ్యలు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నేతల ప్రచారాలు, విమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి.

Vijayamma:ఇడుపులపాయలో జగన్‌తో విజయమ్మ.. కుమారుడికే మద్దతా..?

ఏపీ సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పేరుతో నేటి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ముందుగా ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు.