బ్రేకింగ్: అమిత్ షాకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా.. తాజాగా కేంద్ర హోమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొద్ది రోజులుగా తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని.. ఫలితం పాజిటివ్ అని వచ్చిందని ఆయన వెల్లడించారు. తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని.. తనను సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని అమిత్ షా అభ్యర్థించారు.

‘‘కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నాను. రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల సలహా మేరకు నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. గత కొద్ది రోజులుగా నన్ను సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవడంతో పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని అభ్యర్థిస్తున్నాను’’ అని అమిత్‌షా ట్వీట్‌లో కోరారు.

More News

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణ నేతలతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోడంతో..

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నేడు దాదాపు 55 వేల కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఐదు రోజులుగా 50 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి.

‘ఆకాశ‌వాణి’ యూనిట్‌కు రానా సపోర్ట్

ఇప్పుడంటే వినోద మాధ్య‌మాలు ఎక్కువైయ్యాయి కానీ.. ఒక‌ప్పుడు అంద‌రికీ ప్ర‌ధాన వినోద సాధనం రేడియోనే.

మోహన్‌బాబు కుటుంబ సభ్యులను హెచ్చరించిన దుండగుల అరెస్ట్

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్ వద్ద నిన్న రాత్రి కలకలం రేగింది. జల్పల్లిలోని ఆయన ఫాంహౌస్‌లోకి గత రాత్రి ఓ కారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లింది.

చిరు బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్న రామ్ చరణ్ యువశక్

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అయిన ఆగస్ట్ 22 కోసం రామ్ చరణ్ యువశక్తి ఇప్పటి నుంచే గిఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది.