ఏపీ సచివాలయంలో కొత్త మంత్రులకు చాంబర్లు కేటాయింపు

  • IndiaGlitz, [Monday,June 10 2019]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొలువుతీరిన మంత్రులకు చాంబర్లు(పేషీ) కేటాయించడం జరిగింది. సోమవారం నాడు కేబినెట్ సమావేశంలో భాగంగా ఈ కేటాయింపు జరిగింది. కాగా.. మొదటి బ్లాక్‌లో సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఉండనున్నారు. బ్లాక్‌ల వారిగా మంత్రుల పేషీలు కింది విధంగా కేటాయించారు.

రెండోబ్లాకు

కురసాల కన్నబాబు(వ్యవసాయ శాఖ) - 208
బొత్స సత్యనారాయణ(మున్సిపల్ శాఖ -135
వెల్లంపల్లి శ్రీనివాస్ (దేవాదాయశాఖ) -137
బాలినేని శ్రీనివాసరెడ్డి(విద్యుత్ శాఖ)- 211
బుగ్గన రాజేంద్రనాధ్(ఆర్థిక శాఖ)- 212

మూడో బ్లాక్

పుష్ప శ్రీవాణి(ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ)- 203
అంజాద్ బాషా(ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాలు)- 212
పినిపే విశ్వరూప్(సాంఘిక సంక్షేమం)- 211
గుమ్మనూరు జయరాం(కార్మిక శాఖ)- 207
ముత్తంశెట్టి శ్రీనివాస్‌(పర్యాటక శాఖ)- 210

నాలుగో బ్లాక్

నారాయణ స్వామి(ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌)-127
శ్రీరంగనాథ రాజు(హౌసింగ్)- 211
కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(పౌర సరఫరాలు)-130
ఆదిమూలపు సురేష్(విద్యా శాఖ)- 210
మోపిదేవి వెంకటరమణ(మత్స్య శాఖ)-132
అనిల్ కుమార్ యాదవ్‌(జలవనరుల శాఖ)- 212
మేకపాటి గౌతమ్‌రెడ్డి(ఐటీ)- 208
శంకర్ నారాయణ(బీసీ సంక్షేమం)-131

ఐదో బ్లాక్

ఆళ్ల నాని డిప్యూటీ సీఎం(వైద్య ఆరోగ్యశాఖ)-191
ధర్మాన కృష్ణదాస్(రోడ్స్ అండ్ బిల్డింగ్స్)-193
తానేటి వనిత (మహిళ స్త్రీ శిశు సంక్షేమ)- 210
పేర్ని నాని (రవాణా అండ్ ఐ&పీఆర్)- 211
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పంచాయతీ రాజ్,రూరల్ డెవలప్‌మెంట్, గనుల శాఖ)-188 కేటాయిస్తున్నట్లు సీఎంవో మంత్రులకు ఓ ప్రకటనలో తెలిపింది.

More News

చంద్రబాబుకు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిన హోం మంత్రి సుచరిత!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరం పరాజయం పాలైన టీడీపీ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుండగా..

జయరామ్ హత్య కేసు షాకింగ్ ట్విస్ట్: 23 ఛార్జిషీట్లు.. 12మంది నిందితులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

ప్రముఖ దక్షిణాది నటుడు గిరీశ్ కర్నాడ్ కన్నుమూత

ప్రముఖ దక్షిణాది నటుడు, ప్రముఖ సినీ, రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ (81) తుదిశ్వాస విడిచారు.

జగన్‌కు మోదీ అంటే భయం.. ఎవ‌రు నిల‌బ‌డ‌తారో.. ఎవ‌రు పారిపోతారో!

ఆంధ్రప్రదేశ్‌ను లీడ్ చేస్తున్న వారికి ప్రధాని మోదీ అంటే భయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా ఎద్దేవా చేశారు.

పాఠ్య పుస్త‌కాల్లోకి ర‌జ‌నీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌.. త‌మిళ‌నాడులోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కున్న క్రేజే వేరు. ఆయ‌న సినిమా విడుద‌లంటే ఉండే సందడే వేరు.