close
Choose your channels

ఏపీ సచివాలయంలో కొత్త మంత్రులకు చాంబర్లు కేటాయింపు

Monday, June 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొలువుతీరిన మంత్రులకు చాంబర్లు(పేషీ) కేటాయించడం జరిగింది. సోమవారం నాడు కేబినెట్ సమావేశంలో భాగంగా ఈ కేటాయింపు జరిగింది. కాగా.. మొదటి బ్లాక్‌లో సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఉండనున్నారు. బ్లాక్‌ల వారిగా మంత్రుల పేషీలు కింది విధంగా కేటాయించారు.

రెండోబ్లాకు

కురసాల కన్నబాబు(వ్యవసాయ శాఖ) - 208
బొత్స సత్యనారాయణ(మున్సిపల్ శాఖ -135
వెల్లంపల్లి శ్రీనివాస్ (దేవాదాయశాఖ) -137
బాలినేని శ్రీనివాసరెడ్డి(విద్యుత్ శాఖ)- 211
బుగ్గన రాజేంద్రనాధ్(ఆర్థిక శాఖ)- 212

మూడో బ్లాక్

పుష్ప శ్రీవాణి(ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ)- 203
అంజాద్ బాషా(ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాలు)- 212
పినిపే విశ్వరూప్(సాంఘిక సంక్షేమం)- 211
గుమ్మనూరు జయరాం(కార్మిక శాఖ)- 207
ముత్తంశెట్టి శ్రీనివాస్‌(పర్యాటక శాఖ)- 210

నాలుగో బ్లాక్

నారాయణ స్వామి(ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌)-127
శ్రీరంగనాథ రాజు(హౌసింగ్)- 211
కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(పౌర సరఫరాలు)-130
ఆదిమూలపు సురేష్(విద్యా శాఖ)- 210
మోపిదేవి వెంకటరమణ(మత్స్య శాఖ)-132
అనిల్ కుమార్ యాదవ్‌(జలవనరుల శాఖ)- 212
మేకపాటి గౌతమ్‌రెడ్డి(ఐటీ)- 208
శంకర్ నారాయణ(బీసీ సంక్షేమం)-131

ఐదో బ్లాక్

ఆళ్ల నాని డిప్యూటీ సీఎం(వైద్య ఆరోగ్యశాఖ)-191
ధర్మాన కృష్ణదాస్(రోడ్స్ అండ్ బిల్డింగ్స్)-193
తానేటి వనిత (మహిళ స్త్రీ శిశు సంక్షేమ)- 210
పేర్ని నాని (రవాణా అండ్ ఐ&పీఆర్)- 211
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పంచాయతీ రాజ్,రూరల్ డెవలప్‌మెంట్, గనుల శాఖ)-188 కేటాయిస్తున్నట్లు సీఎంవో మంత్రులకు ఓ ప్రకటనలో తెలిపింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.