హృతిక్‌ పై చీటింగ్ కేసు...

  • IndiaGlitz, [Tuesday,August 28 2018]

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ త‌న‌ను 21 ల‌క్ష‌ల రూపాయ‌లు చీట్ చేశారంటూ చెన్నైకి చెందిన రిటైల‌ర్ ముర‌ళీధ‌ర‌న్ ఆరోపించారు.

వివ‌రాల్లోకెళ్తే.. హృతిక్ నాలుగేళ్ల క్రితం హెచ్ ఆర్ ఎక్స్ అనే బ్రాండ్‌ను స్టార్ట్ చేశారు. దీనికి స్టాకిస్ట్‌గా ముర‌ళీధ‌ర‌న్‌ను నియ‌మించుకున్నార‌ట హృతిక్‌. అందుకోసం ముర‌ళీధ‌ర‌న్‌కు హృతిక్ అండ్ గ్యాంగ్ 21 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించాల్సి ఉంది.

కానీ హృతిక్ చెల్లించకుండా త‌న‌ను మోసం చేశారంటూ ముర‌ళీధ‌ర‌న్‌.. కొడున్‌గైయ‌ర్ పోలీసుల‌కు పిర్యాదు చేశారు. పోలీసులు సెక్ష‌న్ 420 క్రింద హృతిక్ స‌హా ఎనిమిది మందిపై కేసును న‌మోదు చేశారు. అయితే దీనిపై హృతిక్ ఇంకా ఏం స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం హృతిక్ సూప‌ర్ 30 చిత్రంలో న‌టిస్తున్నారు.

More News

ఆమని ప్రధానపాత్రలో అమ్మదీవెన ప్రారంభం

ఆమని కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'అమ్మ దీవెన'. పద్మ సమర్పిస్తున్నారు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

హ్యాపీ బ‌ర్త్ డే టూ దేవా..

నాగార్జున అక్కినేని, నాని న‌టిస్తున్న దేవ‌దాస్ టీజ‌ర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తుంది.  ఇక ఫ‌స్ట్ లుక్ కు కూడా అదిరిపోయే ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది.

30 ఏళ్ల‌కు ముందు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను చూసిన‌ట్టు అనిపించింది - అలీ

అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'.

సెప్టెంబ‌ర్ 13న స‌మంత యు ట‌ర్న్ విడుద‌ల‌..

యు ట‌ర్న్ విడుద‌ల తేదీ సెప్టెంబ‌ర్ 13న ఖ‌రారైంది. స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.

హిట్ చిత్రానికి సీక్వెల్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన ధృవ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది.