చిత్రం శీను ప్రధాన పాత్రలొ 'విశ్వదాభిరామ'

  • IndiaGlitz, [Monday,March 12 2018]

సొలొ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్( సురేంద్ర వంటిపులి) నిర్మిస్తొన్న థ్రిల్లర్ "విశ్వదాభిరామ" . సురేష్ కాశీ, సురేంద్ర కమల్ , అశోక్ చక్రం త్రయం దర్శకులు. చిత్రం శీను ప్రధాన పాత్రలొ నటిస్తొన్న ఈ చిత్రంలొ భువన్ తేజ్ , అనిల్ ,ఆనంద్ , సహస్ర, రాజారెడ్డి, మానస లీడ్ రొల్స్ లొ కనిపించనున్నారు.

దర్శకులు మాట్లాడుతూ. కొండవీటి కోట నేపధ్యంలో జరిచె డెత్ గేమ్ థ్రిల్లర్ విశ్వాదాభిరామ. ఇప్పటివరకు కామెడీ పాత్రల్లొ అలరించిన చిత్రంశీను తొలిసారి విలన్ గా ఈ చిత్రంలొ నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఇదోక సరికొత్త థ్రిల్ను కలిగిస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలొనె సినిమాను విడుదల చెస్తామన్నారు.

ఈ చిత్రానికి కథ-కథనం- మాటలు: సురేష్ కాశీ, కెమెరా: అజీమ్, తరుణ్ సోనూ, నిర్మాత : సురేంద్ర కమల్ (సురేంద్ర వంటిపులి)
దర్శకత్వం: సురేష్ కాశీ , సురేష్ కమల్, అశోక్ చక్రం.

More News

తెలుగులోకి మ‌ళ్లీ భాగ్య శ్రీ....

బాలీవుడ్ చిత్రం 'మైనే ప్యార్ కియా' సినిమాను తెలుగులో 'ప్రేమ పావురాలు' పేరుతో  విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత సినిమాల నుండి భాగ్య శ్రీ బ్రేక్ తీసుకున్నారు.

త‌మ‌న్‌.. ఐదోసారి

యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు. 'భాగ‌మ‌తి', 'తొలి ప్రేమ' చిత్రాల విజ‌యాల‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారిన త‌మ‌న్‌.. ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో తెలుగులో బిజీగా ఉన్నారు.

ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'మిఠాయి'

రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కమరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ,. ప్రియదర్శి తదితరులు మెయిన్ లీడ్ గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం 'మిఠాయి'.

న‌టుడు వంకాయ‌ల స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత‌

అనేక చిత్రాల్లో విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సీనియ‌ర్ న‌టుడు వంకాయ‌ల స‌త్య‌నారాయ‌ణ‌(78) ఆనారోగ్యంతో క‌న్నుమూశారు.

ఇంద్ర‌గంటి.. వ‌రుస‌గా మూడోసారి

తొలి చిత్రం 'గ్రహణం'తో ఉత్తమ నూత‌న‌ దర్శకుడిగా జాతీయ పుర‌స్కారాన్ని  సొంతం చేసుకున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆ త‌రువాత వ‌చ్చిన 'అష్టాచమ్మా', 'అంతకు ముందు... ఆ తరువాత...' చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు.