కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగు పెట్టింది: డబ్ల్యూహెచ్‌వో

  • IndiaGlitz, [Saturday,June 20 2020]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయేత కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టిందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ప్రస్తుతం వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ట్రెడ్రోస్ వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు విసుగెత్తిపోయారని.. ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్రమైన నష్టం జరిగిందని పేర్కొన్నారు.

వైరస్ వేగంగా విస్తరిస్తోందని.. దీంతో పెను ప్రమాదం పొంచి ఉందని ట్రెడ్రోస్ తెలిపారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 87 లక్షల 58వేల 270 నమోదయ్యాయి. అలాగే 4 లక్షల 62వేల 525 మంది ప్రాణాలు కోల్పోగా... కరోనా బారి నుంచి 46లక్షల 25వేల 525 మంది కోలుకున్నారు.

More News

నితిన్ పెళ్లి ప్రీ పోన్ కానుందా?

ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల ప్రజలు ఒక‌చోట చేయ‌డానికి ఇబ్బందిగా మారింది. ప‌దిమందికి పైగా ఎక్క‌డైనా గుమిగూడాలంటే ప్ర‌భుత్వాలు ఒప్పుకోవ‌డం లేదు.

టీడీపీలో జగన్ నెక్ట్స్ టార్గెట్ ఆయనేనా?

ముఖ్యమంత్రి జగన్ ఒక్కొక్కరిగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి.

మ‌ళ్లీ వెన‌క్కి వెళుతున్న‌ ర‌జినీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్న సమయంలో కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగింది.

ఇంట్లోనే కూర్చొని మీకు కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చు: డాక్టర్ సంధ్య

గత కొద్ది రోజులుగా మానవాళిని వణికిస్తున్న మహమ్మారి కరోనా. మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఈ మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.

పవన్ 27.. రూ.కోటి నష్టం..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌చ్చారు.