రిస్క్ చేస్తున్న దిల్‌రాజు

  • IndiaGlitz, [Saturday,June 08 2019]

స్టార్ ప్రొడ్యూస‌ర్ నిర్మాత‌.. కేవ‌లం సినిమాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంటాడు. సినిమా వ్యాపారాన్ని ఓ లెక్క ప్ర‌కారం చేసే దిల్‌రాజు రిస్క్ చేశాడ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌కు దిల్‌రాజు చేసిన రిస్క్ ఏంటి? అనే వివ‌రాల్లోకెళ్తే.. దిల్‌రాజు సాహో హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకోవ‌డ‌మేన‌ట‌. 2:1 నిష్ప‌త్తిలో నైజాం, ఉత్త‌రాంధ్ర హ‌క్కుల‌ను 45 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి సొంతం చేసుకున్నాడంటున్నారు.

'బాహుబ‌లి' త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సినిమానే కావ‌చ్చు. కానీ అంత పెద్ద మొత్తం చెల్లించి హ‌క్కుల‌ను సొంతం చేసుకోవ‌డమంటే రిస్క్ చేస్తున్న‌ట్లేన‌ని అనుకుంటున్నారు. అయితే దిల్‌రాజు లెక్క‌లు దిల్‌రాజుకుంటాయ‌ని మ‌రో వ‌ర్గం అంటుంది. మ‌రి రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాతే ఓ క్లారిటీ వ‌స్తుంది. 'సాహో' సినిమా ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. సుజీత్ ద‌ర్శ‌కుడు. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌.

More News

రోజాకు సీఎం జగన్ బంపరాఫర్.. ఉన్నదీ పాయె...!!

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల సీజన్ మొదలుకుని ఫలితాలొచ్చి .. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఎక్కువసార్లు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియలో వినపడిన, కనపడిన పేరు

తొలి సినిమాలు విడుద‌ల కాలేదు.. కానీ!!

హీరో, హీరోయిన్ వేర్వేరు సినిమాల‌తో ఏడాది డెబ్యూ ఇస్తున్నారు. వీరి సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్నాయి.

కొత్త మంత్రులకు జగన్ కంగ్రాట్స్.. మనమేంటో నిరూపిద్దాం!

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులుగా ఐదుగురు డిప్యూటీ సీఎంలతో సహా మొత్తం 25 మంది శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

నాన్న సెంటిమెంట్‌ను ఫాలో అయిన జగన్!

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఎవరూ కలలో కూడా ఊహించని..

క్రేజీ కాంబినేష‌న్‌

ఫెయిల్యూర్ లేని ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణి..