దిల్‌రాజు ఆ సినిమాను ఆపేశాడా...

  • IndiaGlitz, [Tuesday,January 15 2019]

విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించే నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు నాగ‌చైత‌న్య 'జోష్' సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర్వాత మ‌రో హీరోను దిల్‌రాజు తెలుగు తెర‌కు ప‌రిచయం చేయ‌లేదు. ఇప్పుడు గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

ఈ సినిమాలో న‌భా న‌టేశ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. సినిమా కూడా ప్రారంభ‌మైంది. మ‌ధ్య డైరెక్ట‌ర్‌ను కూడా మార్చారు. ట‌ర్కీష్ మూవీకి ఇది రీమేక్ అనే వార్త‌లు కూడా విన‌ప‌డ్డాయి.

ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కార‌ణాలు మాత్రం తెలియ‌రాలేదు. ప్ర‌స్తుతం దిల్‌రాజు 'ఎఫ్ 2' స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

More News

'ఇండియ‌న్ 2' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింది. ఆ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన వాళ్లు ఎంద‌రో.

ఆ హాలీవుడ్ చిత్రం ఆధారంగా 'జెర్సీ'

విదేశాల్లో ఫుట్‌బాల్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసు క‌దా..  అంతే వ‌య‌సున్న ఓ వ్య‌క్తి త‌న లోక‌ల్ ఫుట్ బాల్ టీంలో స‌భ్యుడిగా ఉండాలనుకుంటాడు.

క‌న్న‌డ సినిమాలో న‌ట‌సింహ

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ క‌న్న‌డ సినిమాలో న‌టించనున్నారా? అంటే సినీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి.

'కె.జి.ఎఫ్' మ‌రో సంచ‌ల‌నం

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ‌తో స్టార్ హీరో య‌ష్ న‌టించిన 'కె.జి.ఎఫ్' క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌లైన సెన్సేష‌న‌ల్ విజయాన్ని సాధించింది.

మార్చి 1న అల్లు శిరీష్ ఏబిసిడీ గ్రాండ్ రిలీజ్

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ.  ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.