దిల్రాజు ఆ సినిమాను ఆపేశాడా...
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవంతమైన సినిమాలను తెరకెక్కించే నిర్మాతగా పేరున్న దిల్రాజు బ్యానర్లో ఇప్పటి వరకు నాగచైతన్య 'జోష్' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మరో హీరోను దిల్రాజు తెలుగు తెరకు పరిచయం చేయలేదు. ఇప్పుడు గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు.
ఈ సినిమాలో నభా నటేశ్ను హీరోయిన్గా అనుకున్నారు. సినిమా కూడా ప్రారంభమైంది. మధ్య డైరెక్టర్ను కూడా మార్చారు. టర్కీష్ మూవీకి ఇది రీమేక్ అనే వార్తలు కూడా వినపడ్డాయి.
ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినపడుతున్నాయి. కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం దిల్రాజు `ఎఫ్ 2` సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.