మరోసారీ రోజాకు నిరాశేనా?

  • IndiaGlitz, [Wednesday,June 24 2020]

ఏపీలో మళ్లీ మంత్రి పదవుల కలకలం రేగింది. అయితే నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాకు మాత్రం ఈసారి కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఈ నేపథ్యంలో వారి స్థానంలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా మంత్రి పదవుల రేసులో అంబటి రాంబాబు, పిన్నెల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్, పొన్నాడ సతీష్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కనీసం రోజా పేరును పరిశీలనకు కూడా తీసుకోలేదని.. ఈ నేపథ్యంలో ఆమెకు ఈసారి కూడా నిరాశేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

More News

భూ వివాదంలో నిర్మాత పీవీపీ

విజ‌య‌వాడ వైసీపీ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి, నిర్మాత‌ ప్ర‌సాద్ వి.పొట్లూరిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

త‌మ‌న్నా ఓటీటీ డీల్‌..!

ప‌దిహేనేళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అందం, అభిన‌యాల‌తో అల‌రిస్తోన్న హీరోయిన్ త‌మ‌న్నా.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విషాదం.. గుండెపోటుతో రిజిస్ట్రార్ జనరల్ మృతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విషాదం చోటు చేసుకుంది.

చిరు ‘లూసిఫ‌ర్‌’లో రానా..?

`బాహుబ‌లి`, `నేనే రాజు నేనే మంత్రి` వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన  యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు.

మళ్లీ షూటింగ్స్‌కు బ్రేకులు

క‌రోనా దెబ్బ‌కు అన్నీ వ్య‌వ‌స్థ‌లు స్థ‌బ్దుగా మారాయి. ఘోరంగా దెబ్బ తిన్న రంగాల్లో సినిమా, టీవీ రంగాలు వ‌చ్చి చేరాయి.