ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఢ‌బుల్ ధ‌మాకా

  • IndiaGlitz, [Sunday,December 16 2018]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 'బాహుబ‌లి 2' త‌ర్వాత 'సాహో' చిత్రీక‌ర‌ణ‌తో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. సాహో 2019లో విడుద‌ల‌వుతుంద‌నే సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేసేలా నిర్మాత‌లు ప్లానింగ్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు రాధాకృష్ణ కూడా త‌న సినిమాను వ‌చ్చే ఏడాది చివ‌రికంతా సిద్ధం చేసేస్తాన‌ని, ఎక్కువ స‌మ‌యం తీసుకోన‌న్న‌ట్లు తెలిపాడు.

పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రం ఇటీవ‌లే ఇట‌లీతో చిత్రీక‌ర‌ణ స్టార్ట్ చేసింది. అంతా ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే.. వ‌చ్చే ఏడాది ప్ర‌భాస్ రెండు సినిమాలు విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

More News

ద‌క్షిణాది సినిమాల‌ పై బాలీవుడ్ ద‌ర్శ‌కుడి కామెంట్‌....

ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా మాత్ర‌మే. ద‌క్షిణాది సినిమా అంటే  ప్రాంతీయ చిత్రాలుగా ప‌రిగ‌ణించేవారు. కానీ ఇప్పుడు లెక్క‌లు మారిపోయాయి.

అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా డిసెంబ‌ర్ 17న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ప్రీ రిలీజ్ ఈవెంట్..

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప‌డిప‌డి లేచె మ‌న‌సు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది.

రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా డిసెంబ‌ర్ 18న అంత‌రిక్షం 9000 kmph ప్రీ రిలీజ్ వేడుక‌.. 

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి

డిసెంబ‌ర్ 21న ఎన్టీఆర్ ట్రైల‌ర్.. ఆడియో లాంఛ్.. 

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ మ‌రియు ఆడియో లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న జ‌ర‌గ‌నున్నాయి.

'ఎన్‌.జి.కె' రిలీజ్ డేట్‌

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.