దుబ్బాక: తొలిరౌండ్‌లో ఆధిక్యంలో బీజేపీ...

  • IndiaGlitz, [Tuesday,November 10 2020]

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. తొలి రౌండ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. సిద్దిపేట శివారు ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి ఫలితం రానుంది. 315 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లు 1,64,192 కాగా.. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ముగిసింది. దుబ్బాకలో 1453 పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. దీనిలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. కౌంటింగ్ కోసం అధికారులు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.

తొలిరౌండ్‌లో బీజేపీ ఆధిక్యం..

దుబ్బాకలో 341 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 3,208 ఓట్లు
తొలిరౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 2,867 ఓట్లు
కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 648 ఓట్లు

More News

దుబ్బాక కౌంటింగ్ ప్రారంభం.. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ..

సిద్దిపేట: నేడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది.

ర‌వితేజ చిత్రంలో హాట్ యాంక‌ర్‌

తెలుగు బుల్లితెర అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో గ్లామ‌ర్ హంగులు అద్దిన తెలుగు యాంక‌ర్స్‌లో అన‌సూయ ముందు వ‌రుస‌లో ఉంటారు.

ఆ రెండు చోట్ల ప్లాన్ చేస్తున్న కాజ‌ల్‌!

దశాబ్దంపైగా తెలుగు, తమిళ చిత్రాలతో పాటు అడపాదడపా చేసిన హిందీ చిత్రాలతో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

ఏపీలో కొత్త జిల్లాలు.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన హీరో రాజశేఖర్

ఇటీవల కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ నేడు డిశ్చార్జ్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన కరోనాకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడటంతో