జాన్వీతో దుల్క‌ర్‌

  • IndiaGlitz, [Tuesday,December 11 2018]

తొలి చిత్రం 'ద‌ఢ‌క్‌'తో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది శ్రీదేవి త‌న‌య జాన్వీకపూర్‌. రెండో సినిమాగా క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో ఓ బ‌యోపిక్ చేయ‌నుంది. తొలి మ‌హిళా ఐఎఎఫ్‌ ఫైల‌ట్ గుంజనా స‌క్సేనా జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌నున్నారు.

1999 కార్గిల్ యుద్ధంలో యుద్ధంలో గాయ‌ప‌డ్డ వారిని గుంజ‌నా త‌న విమానంలో ఎక్కించుకుని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఈమె బ‌యోపిక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అందులో భాగంగా జాన్వీకపూర్ ఇటీవ‌ల గుంజ‌నాను క‌లిశారు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఇందులో జాన్వీ జోడిగా దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే క‌ర్వా, జోయా ఫ్యాక్ట‌రీ బాలీవుడ్ చిత్రాల్లో న‌టించారు దుల్క‌ర్‌.

More News

భైర‌వగీత చిత్రం సెన్సార్ పూర్తి

భైర‌వ‌గీత సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిసాయి. సెన్సార్ బోర్డ్ A స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్ జంట‌గా న‌టించిన ఈ రాయ‌ల సీమ ఫ్యాక్ష‌న్ ల‌వ్ స్టోరీని 23 ఏళ్ల

డిసెంబ‌ర్ 12న య‌న్.టి.ఆర్ రాజ‌ర్షి పాట‌.. 

నందమూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రం య‌న్.టి.ఆర్. ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన క‌థానాయ‌కా టైటిల్ సాంగ్

డిసెంబర్ 25న శోభన్ బాబు అవార్డ్స్ ప్రదానం 

మరపురాని నటులు.. ఆంధ్రుల అందగాడు.. కుటుంబకథా చిత్రాల కథానాయకుడిగా ఎవర్గ్రీన్ అనిపించుకున్న నటులు శోభన్ బాబు. నటుడిగా క్రేజ్ ఉండగానే తనకు తానుగా సినిమా జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించుకుని

డిసెంబ‌ర్ 14న శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచె మ‌న‌సు ట్రైల‌ర్..

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 14న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ఆడియో జ్యూక్ బాక్స్ మార్కెట్ లోకి నేరుగా విడుద‌లైంది.

గోపీచంద్ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు...

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు