ఏప్రిల్ 14న విడుదలవుతున్న 'ఈడోరకం ఆడోరకం'

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

మంచు విష్ణు, సోనారిక, రాజ్ తరుణ్, హేబా పటేల్ హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై దేనికైనా రెడీ, కరెంట్ తీగ వంటి సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన ఈడోరకం-ఆడోరకం'. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించిన 51వ చిత్రం. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 14న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు. నటికిరిటీ రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. కన్ ఫ్యూజింగ్ కామెడితో తెరెక్కిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

More News

'స‌ర్దార్' కోసం మ‌రింత గ్లామ‌ర్‌గా..

త‌న కెరీర్ మొత్త‌మ్మీద కాజ‌ల్ అగ‌ర్వాల్‌ చాలా గ్లామ‌ర‌స్‌గా క‌నిపించిన చిత్రం 'మ‌గ‌ధీర‌'. ఆ సినిమాలో కాజ‌ల్ అంద‌చందాలు చూసి కుర్ర‌కారు ఫిదా అయిపోయింది.

సంక్రాంతికి అలా.. వేసవికి ఇలా...

ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు వారాల గ్యాప్ లోనో లేదంటే ఒకే రోజునే రిలీజైతే ఆ సందడే వేరు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'జ‌ల్సా'కి ఎనిమిదేళ్లు

'అత్తారింటికి దారేది'తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన కాంబినేష‌న్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాంత్రికుల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ది. అయితే ఈ కాంబినేష‌న్‌కి పునాది వేసిన చిత్రం 'జ‌ల్సా'.

చరణ్ సినిమా.. 'కిక్' ఫార్ములా..

'ఎవడు' తరువాత సరైన విజయం అందుకోలేకపోయిన రామ్ చరణ్..

అడ‌వి శేష్ తో అభిషేక్ పిక్చ‌ర్స్..

క్ష‌ణం సినిమాలో హీరోగా న‌టించ‌డంతో పాటు క‌థ - స్ర్కీన్ ప్లే అందించిన మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అడ‌వి శేష్. క్ష‌ణం సినిమాకి ముందు బాహుబ‌లి, పంజా, కిస్, క‌ర్మ‌ చిత్రాల్లో న‌టించినా...అడ‌వి శేష్ కి  హీరోగా స‌క్సెస్ అందించింది మాత్రం క్ష‌ణం చిత్రం.