50 కోట్ల క్ల‌బ్‌లో 'గీత గోవిందం'

  • IndiaGlitz, [Monday,August 20 2018]

ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన 'గీత గోవిందం' బాక్సాఫీస్ సంచ‌నాల‌కు కేంద్ర‌మైంది. అర్జున్‌రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం కావ‌డంతో.. తొలి రోజున యూత్ థియేట‌ర్స్‌కు వ‌చ్చారు. అయితే విజ‌య్‌దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా న‌టన‌.. ప‌రుశురామ్ టేకింగ్ అంద‌రికీ క‌నెక్ట్ అయింది. దీంతో క‌లెక్ష‌న్స్ భారీ చిత్రాల‌కు పోటీగా వ‌స్తుండ‌టం నిర్మాత‌ల‌కు ఆనంన‌దంతో పాటు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి.

విడుద‌లైన ఐదు రోజుల‌కు సినిమా 50.7 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను సాధించింది. 31.65 కోట్ల రూపాయ‌ల షేర్ కలెక్ష‌న్స్ వ‌చ్చాయి. శాటిలైట్ హ‌క్కులు.. రీమేక్ హ‌క్కులు అమ్ముడు కాకుండానే .. ఇంత మొత్తం రావ‌డం తెలుగు సినిమాను సత్తాను తెలియ‌జేస్తుంది.

అయితే మూడో సినిమాకు విజ‌య్‌దేవ‌ర‌కొండ 50 కోట్ల హీరోగా అవ‌త‌రించడం విశేషమైతే.. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌.. మ‌రో స్టార్ హీరోగా అవ‌త‌రించ‌డాని ఇత‌ర హీరోలు అత‌న్ని అప్రిషియేట్ చేస్తుండ‌టం విశేషం.

More News

ర‌జనీకాంత్‌తో డ‌స్కీ బ్యూటీ

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సిన‌మా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ మాయ పేరేమిటో చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడం గ‌ర్వంగా ఉంది - కోన వెంక‌ట్‌

వి.ఎస్‌.వ‌ వర్క్స్  బేనర్‌పై  సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'.

ఐందవి ఆడియో విడుదల..

సన్నీ విన్నీ క్రియేషన్స్ పతాకంపై నందు, అనురాధా జంటగా నటిస్తున్న చిత్రం ఐందవి. హార్రర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఫణిరామ్ తూఫాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

రథం ఫస్ట్ లుక్ రిలీజ్

రాజగురు ఫిలిమ్స్ బ్యానర్ పై ఏ. వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మాత గా తెరకెక్కుతున్న తొలి చిత్రం రథం.

బాహుబలి చూసి ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను: హీరోయిన్ దర్శన బానిక్

నారా రోహిత్ మరియు జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆటగాళ్ళు' ఈ నెల 24న విడుదలకాబోతున్న సంధర్బంగా ఈ చిత్ర హీరోయిన్ దర్శన బానిక్ మీడియాతో మాట్లాడారు.