కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్..

  • IndiaGlitz, [Monday,July 27 2020]

కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న హైకోర్టు.. నేడు మరోసారి మండిపడింది. కరోనా కేసుల విసయంలో తమ ఆదేశాలు ఒక్కటి కూడా అమలు కాకపోవడంపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. జూన్ 8 నుంచి తాము చేస్తున్న ఆదేశాల పట్ల తెలంగాణ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొంది. అసలు తమ ఆదేశాలు అమలు సాధ్యం కాకపోతే ఎందుకు కాదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో కూడా సరైన వివరాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రేపు సీఎస్‌నే ప్రశ్నిస్తామని హైకోర్టు తెలిపింది. కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

More News

ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

ఏపీలో కరోనా కేసులు నేడు కాస్త తగ్గాయి. దీనికి ఇవాళ కాస్త తక్కువగా పరీక్షలు నిర్వహించడం కూడా కారణమై ఉండవచ్చు.

హెచ్చ‌రిక‌..న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటా:  శ్ర‌ద్ధాదాస్‌

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని నిర్వాహ‌కులు అధికారికంగా తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో భారీ చిత్రం

ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్

పొలిటికల్ టర్న్ తీసుకున్న సోనూసూద్ ట్రాక్టర్ వ్యవహారం

దేశవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పేరు ‘సోనూసూద్’. విలన్‌గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కరోనా మహమ్మారి

ఫ్యాన్స్ సంద‌డితో మ‌హేశ్ స‌రికొత్త రికార్డ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌.. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రు. ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన న‌టుడ‌ని కూడా చెప్పొచ్చు.