డ‌బుల్ డోస్ ఇస్తామంటున్న హిట్ కాంబో...

13 ఏళ్ల ముందు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన చిత్రం ‘ఢీ’. సరికొత్త స్టైల్లో ఫన్‌తో తెర‌కెక్కిన చిత్రం అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇలాంటి కాన్సెప్ట్‌తో త‌ర్వాత చాలా సినిమాలే వ‌చ్చాయి. అీప్పటి వరకు హిట్ లేని హీరో విష్ణుకి తొలి సక్సెస్‌ను అందించిన చిత్రమిది. అలాగే డైరెక్టర్ శ్రీనువైట్లకు చాలా మంచి పేరుని తెచ్చి పెట్టింది. ఇప్పటికీ ప్రేక్షకులను ఈ సినిమాలోని కామెడీని ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు. ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతుంద‌ని చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

ఎట్ట‌కేల‌కు మంచు విష్ణు పుట్టిన‌రోజు(న‌వంబ‌ర్ 23) సంద‌ర్భంగా డీ సీక్వెల్‌గా ‘డీ అండ్ డీ’ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేశారు. మ‌రి ఈ సీక్వెల్ ఢీకి కొన‌సాగింపుగా ఉంటుందా లేక సిరీస్ త‌ర‌హాలో ఉంటుందా? అనేది మాత్రం తెలియ‌డం లేదు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. మ‌హ‌తిసాగ‌ర్ ఈ చిత్రానికి సంగీ సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈసారి డ‌బుల్ డోస్ ఇస్తున్న‌ట్లు శ్రీనువైట్ల తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

More News

తమిళనాడు తెలుగు విలేకరి దారుణ హత్య

తమిళనాడులో తెలుగు జర్నలిస్ట్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.

సమంత పోస్టుపై అఖిల్ కామెంట్

అక్కినేని వారి కోడలు సమంత ఓ ఫోటోని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఆ పోస్టుపై ఆమె మరిది.. హీరో అఖిల్ స్పందించాడు.

రాములమ్మ మళ్ళీ ఆ పార్టీలోకి ?

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి పార్టీ మార్పు విషయమై క్లారిటీ వచ్చేసింది.

‘నివర్’గప్పుతున్న తుపాను.. 26 వరకూ భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు మరో తుపాను ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కన్నీటి పర్యంతమైన రానా దగ్గుబాటి

అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ చేస్తున్న సామ్‌జామ్ కార్యక్రమానికి అతిథిగా రానా దగ్గుబాటి హాజరయ్యాడు.