సీమ నేప‌థ్యంలో....

  • IndiaGlitz, [Saturday,September 01 2018]

ద‌ర్శ‌క నిర్మాత‌గా ఆఫీస‌ర్ చాలా ఘోర‌మైన ప్లాప్ అయ్యింది. త‌ర్వాత రామ్‌గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయాడు. అయితే తాజాగా ఆయ‌న నిర్మాణంలో రూపొందుతున్న 'భైర‌వ గీత' సినిమాలో బిజీగా ఉన్నాడు.

రాయ‌ల సీమ నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ రా ల‌వ్‌స్టోరీగా సినిమా రూపొందుతుంది. రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్ హ‌త్య‌ల నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఎలాంటిదో భైర‌వ‌గీత చూడాల్సిందే. ధ‌నుంజ‌య‌, ఇర్రా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి టి.సిద్ధార్థ ద‌ర్శ‌కుడు. ట్రైల‌ర్ చూస్తే వ‌ర్మ మార్కు సినిమాలా క‌న‌ప‌డుతుంది.

అలాగే సినిమాలో లిప్‌లాకింగ్‌లు కూడా ఉన్నాయి. వాళ్ల ర‌క్తంతో సీమ‌కు అభిషేకం చేద్దాం..,ఎవ‌రినీ ఇడిసిపెట్టొద్దు.. ఏడిపిద్దాం.. ఒక్కొక్క‌ర్ని సంటిపిల్ల‌ల్లా గుక్క‌పెట్టి ఏడ్చేలా చేద్దాం అనే డైలాగులు సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో సాగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.

More News

బాబు బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన బయోపిక్ ల ట్రెండ్ నడుస్తొంది.  తెలుగులొ ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్ బస్టర్ గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహా నాయకులుగా పెరొందిన ఎన్టీఆర్

విజయ్ ఆంథోని నేత్రదానం

రాజన్ ఐ కేర్ ఆధ్వర్యంలో చైన్నై లో జరిగిన ఐ డొనెషన్ క్యాంపెన్లో విజయ్ ఆంథోని పాల్గొన్నారు. నేత్రదానం యొక్క ఉద్దెశాలను, ఉపయోగాలను తెలియచెయటంతోపాటు స్వయానా విజయ్ ఆంథొని

రవిబాబు 'అదుగో' ఫస్ట్ లుక్ విడుదల..

ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో పంది పిల్ల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.

జయ మరణ వార్త విని అవాక్కయ్యాను: చిరంజీవి

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. అకాల మరణంపై మెగాస్టార్‌ చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేస్తూ ''మిత్రురాలు, సోదరి సమానురాలు బి.జయగారు

శ్రియ ఎందుకు మారిపోయింది?

పెళ్ల‌యితే అమ్మాయిల్లో మార్పు వ‌స్తుందంటారు. ఇప్పుడు శ్రియ‌ను చూసిన వారంద‌రూ ఆ మాట నిజ‌మేన‌ని అంటున్నారు.