వేదాళం రీమేక్ లో పవన్ నటిస్తున్నాడా..

  • IndiaGlitz, [Monday,April 11 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజైంది.దీంతో ప‌వ‌న్ నెక్ట్స్ మూవీ ఏమిట‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే...త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన వేదాళం సినిమా తెలుగు రీమేక్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ప‌వ‌న్ త‌దుప‌రి చిత్రం ఇదే అని ప్ర‌చారం ప్రారంభ‌మైంది. ఈ విష‌యం గురించి ఓ ఆంగ్ల దిన ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో ప‌వ‌న్ మాట్లాడుతూ...వేదాళం తెలుగు రీమేక్ కోసం న‌న్ను సంప్ర‌దించారు. తెలుగు ఆడియోన్స్ కు త‌గ్గ‌ట్టు క‌థ‌లో చేయాల్సిన మార్పుల గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఖ‌చ్చితంగా ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంద‌నేది మాత్రం ఇప్పుడే చెప్ప‌లేను అన్నారు. అది సంగ‌తి.

More News

ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న'రాజా చెయ్యి వేస్తే'

బాణం సినిమా నుండి నేటి వరకు ప్రతి సినిమాను డిఫరెంట్ గా చేస్తూ తన ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’.

ఈ నెలలోనే పవన్ సినిమాకు ముహుర్తమా?

ఏంటి పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు కదా రిలీజైంది.అప్పుడు మరో మూవీ చేయడమేంటని అనుకునేరు.

మైత్రీ మూవీ మేకర్స్ కి షాకిచ్చిన పవన్, త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమంతుడు సినిమాని నిర్మించి తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బష్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

దేవిశ్రీకి తప్పలేదు

అదేంటో.. కొన్ని సెంటిమెంట్లు వద్దన్నా వెంటాడుతూనే ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ కి అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తెలుగులో చేసిన సీక్వెల్స్ ఏవీ అచ్చిరావన్నది. ముఖ్యంగా మెగాహీరోలతో చేసినవి. ఇది 'సర్దార్ గబ్బర్సింగ్' విషయంలో మరోసారి రుజువైంది.

ఆర్ధిక ఇబ్బందుల్లో పవన్...రాజకీయాల గురించి...

ఏమిటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉనాడా?అవునండీ..