`శీన‌య్య` ఆగిపోయిందా?

ఒక‌ప్పుడు అగ్ర క‌థానాయ‌కులంద‌రితో సినిమా చేసిన మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌. ఈ ద‌ర్శ‌కుడు ఈ మ‌ధ్య తెర‌కెక్కించిన సినిమాలేవీ ఆడ‌క‌పోవ‌డంతో త‌దుప‌రి సినిమా చేసే ద‌ర్శ‌క నిర్మాత‌లు క‌రువ‌య్యారు. ఆ త‌రుణంలో త‌న బ్యాన‌ర్‌కు దిల్ చిత్రంతో హిట్ ఇచ్చి నిల‌బెట్టిన వినాయ‌క్‌ను దిల్‌రాజు ముందుకు వ‌చ్చాడు. స‌రే! కొత్త ప్ర‌య‌త్నం క‌దా అని వినాయ‌క్ కూడా ఓకే చెప్పాడు. శ‌ర‌భ ఫేమ్ న‌ర‌సింహ ద‌ర్శ‌క‌త్వంలో శీన‌య్య పేరుతో సినిమా స్టార్ట్ అయ్యింది. సినిమా కోసం బొద్దుగా ఉన్న వినాయ‌క్ క‌ష్ట‌ప‌డి బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా త‌యార‌య్యాడు.

డిసెంబ‌ర్‌లో సినిమా తొలిషెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించుకుని పూర్తి కూడా చేసుకుంది. ర‌షెష్ చూసిన వినాయ‌క్‌, దిల్‌రాజుకు పెద్దగా న‌చ్చ‌లేదట‌. ఆ విష‌యాన్ని డైరెక్ట‌ర్‌కు చెప్పాడు. దాంతో డైరెక్ట‌ర్ మ‌రోసారి స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాడు. అయితే వినాయ‌క్‌కి స్క్రిప్ట్ న‌చ్చ‌లేద‌ట‌. దీంతో దిల్‌రాజుకి సినిమాను ఆపేద్దామ‌ని చెప్పాడ‌ట‌. దిల్‌రాజు కూడా ఫైన‌ల్ నిర్ణ‌యం వినాయ‌క్‌కి వ‌దిలేశాడ‌ట‌. దాంతో వినాయ‌క్ సినిమా ఆపేశాడ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

ప్రేమలోని గొప్పతనాన్ని, వేలంటైన్స్‌ డే ప్రత్యేకతను చాటి చెప్పిన జీ తెలుగు ‘పడి పడి లేచే మనసు’

ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. అదే ప్రేమలోని గొప్పతనం. మనం మనస్పూర్తిగా ప్రేమించిన వారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకోవడమే ప్రేమలోని మాధుర్యం.

ప‌వ‌న్ 27 మూవీ బ్యాక్‌డ్రాప్‌కి స్ఫూర్తి ఎవ‌రంటే?

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ ముందుకెళుతున్నారు.

వణికిస్తున్న ‘కరోనా’.: వైద్యులు, నర్సులకు దండంపెట్టిన యాంగ్రీస్టార్

చైనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్నవి ఈ రెండే పేర్లు. ఎక్కడ చూసినా కరోనా భయం..

వామ్మో.. ఢిల్లీలో ఇంతచేసినా కమలం వాడిందే..!

ఢిల్లీ ఎన్నికల్లో అన్నీ అనుకున్నట్లే జరిగిపోయాయ్.. అందరూ అనుకున్నట్లుగా.. ఎగ్జిట్‌పోల్స్ చెప్పినట్లుగానే ఢిల్లీని ‘చీపురు’తో ఊడ్చేశారు.

‘క్రేజీ’గా హ్యాట్రిక్ కొట్టేసిన కేజ్రీవాల్..!

ఢిల్లీ ఎన్నికల్లో అన్నీ అనుకున్నట్లే జరిగాయ్.. కేజ్రీవాల్ మరోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తారని తెలుసు.. అయితే ఓటింగ్ మొదలుకుని కౌంటింగ్ వరకూ ఎప్పుడేం జరుగుతుందో..?