'విరాటపర్వం' నుండి టబు తప్పుకుందా?

  • IndiaGlitz, [Friday,August 09 2019]

'విరాట ప‌ర్వం 1992' షూటింగ్ స్టార్టయ్యింది. రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. 'నీది నాది ఒకే క‌థ' ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్ప‌టికే టబు, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తార‌ని వార్త‌లు విన‌పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి టబు తప్పుకుందని వార్తలు వినపడుతున్నాయి. చేతిలో ఉన్న సినిమాల కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆమె తప్పుకుందని వార్తలు వినపడుతున్నాయి. ఆమె స్థానంలో మరో నటి కోసం చిత్ర యూనిట్ అన్వేషణలో ఉందని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో సాయిపల్లవి పాల్గొంటుంది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే: మంచు విష్ణు

శ్రావణ శుక్రవారాన్ని మన హిందువులు చాలా పవిత్రంగా, విశిష్టమైనరోజుగా భావిస్తుంటారు. ఈరోజున మంచువారి ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవు.

66వ జాతీయ అవార్డులు

కేంద్ర ప్రభుత్వం 66వ జాతీయ అవార్డులను ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన ఈ అవార్డుల్లో ఈసారి తెలుగు సినిమా వివిధ విభాగాల్లో ఏడు అవార్డులను సాధించడం విశేషం.

కశ్మీర్ విషయంలో పాక్‌కు ఐరాస షాక్!

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కేజీఎఫ్‌కు రెండు జాతీయ అవార్డులు

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో

కేంద్రం కొత్త ప్రయోగం: కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్!

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.