విశాల్ మూవీ మెయిన్ పాయింట అదేనంట...

  • IndiaGlitz, [Wednesday,June 28 2017]

విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో సినిమాల‌ను నిర్మిస్తూ, న‌టిస్తున్న విశాల్ ఇప్పుడు మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో 'తుప్ప‌రివాల‌న్' అనే మూవీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాల‌తో పాటు మిత్ర‌న్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఇరుంబు తిరై' అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విశాల్ స‌ర‌స‌న స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.
ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న డిజిట‌ల్ నేరాల‌పైనే సాగుతుంద‌ట‌. సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. విశాల్ ఈ సినిమాతో పాటు వెల్లైరాజా క‌రుప్పు రాజా సినిమాలో కూడా న‌టిస్తున్నాడు. న‌డిగ‌ర్ సంఘం సెక్ర‌ట‌రీగా, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడిగా రాణిస్తున్నాడు.

More News

మరోసారి సమన్లు

సూపర్స్టార్ మహేష్ హీరోగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన సినిమా `శ్రీమంతుడు`. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. మనకు ఎంతో చేసిన మన పుట్టిన ఊరుకి మనం తిరి ఏదో చేయాలనే కాన్సెప్ట్తో శ్రీమంతుడు తెరకెక్కింది.

సెప్టెంబర్ 1న జవాన్ విడుదల

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

'జై లవకుశ' సీన్స్ లీక్డ్...అరెస్ట్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జై లవకుశ'.

బన్ని సినిమాలో విలన్ గా...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో

తొమ్మిదేళ్ళ తర్వాత...

నటి శ్రేయారెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది.పొగరు సినిమాలో విలన్ గా నటించిన శ్రేయారెడ్డి