కీర్తిసురేష్ ఎమోష‌నల్ పోస్ట్‌

  • IndiaGlitz, [Sunday,November 17 2019]

ద‌క్షిణాది సినిమాల‌తో ఆక‌ట్టుకున్న హీరోయిన్ కీర్తిసురేశ్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తుంది. ఈరోజు కీర్తిసురేశ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోష‌న‌ల్ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ఇది ఆమె కెరీర్‌కు సంబంధించిన పోస్ట్ కావ‌డం విశేషం. ''ఆరేళ్ల క్రితం న‌టిగా ఇదేరోజున జ‌న్మించాను. న‌న్ను న‌టిగా అంగీక‌రించి నాపై ప్రేమాభిమానాల‌ను చూపిస్తున్నందుకు థ్యాంక్స్‌. ఎన్నో డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నాను. నేను ఈ స్థాయికి చేరుకోవ‌డానికి నా కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులే కార‌ణం. అంద‌రికీ ధ‌న్య‌వాద‌లు. మీమీ సీట్ల‌లో పాప్ కార్న్ తింటూ కూర్చోండి. మ‌నం మ‌రింత దూరం ప్ర‌యాణించాల్సి ఉంది'' అన్నారు కీర్తి సురేశ్‌.

2013లో మ‌ల‌యాళ చిత్రం 'గీతాంజ‌లి' ద్వారా సినీ రంగ ప్ర‌వేశం చేవారు. త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించారు. తెలుగులో 'నేను శైల‌జ‌' చిత్రంతో రంగ ప్ర‌వేశం చేసిన కీర్తిసురేష్‌కి తెలుగు, త‌మిళంలో రూపొందిన 'మ‌హాన‌టి'తో జాతీయ‌స్థాయిలో గుర్తింపు ద‌క్కింది. ఉత్త‌మ‌న‌టిగా అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు ప‌లు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టిస్తుంది కీర్తి సురేశ్‌.

More News

రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటున్న శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో తెలుగు సినిమాల్లో ప్ర‌ముఖంగా విన‌ప‌డిన పేరు శ్రీరెడ్డి.

బోయపాటి శ్రీను చేతుల మీదుగా 'రాజా నరసింహ' థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ

రాజా చెప్పిందే చేస్తాడు.. చేసేది మాత్రమే చెప్తాడు!  ''అదొక మారుమూల అటవీ ప్రాంతం.

'90ml'  'సింగిలు సింగిలు' పాట సుజనా మాల్ లో విడుదల

హీరో కార్తికేయ నటించిన 90ml 'సింగిలు సింగిలు' పాటని భారీ జనసందోహం మధ్య ఫోరమ్ సుజనా మాల్ లో 17 నవంబర్ శనివారం రాత్రి హైదరాబాద్ విడుదల చేశారు.

'పిచ్చోడు' నవంబర్ 22న విడుదల

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు.

'జార్జ్‌రెడ్డి' కి తెలంగాణ ప్ర‌భుత్వం షాక్‌

సందీప్ మాధ‌వ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `జార్జ్‌రెడ్డి`. జీవ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ న‌వంబ‌ర్ 22న విడుద‌ల కానుంది.