ర‌జ‌నీకాంత్‌తో కీర్తి

  • IndiaGlitz, [Wednesday,January 16 2019]

సంక్రాంతి విడుద‌లైన 'పేట' త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ సినిమా చేయ‌బోతున్నాడని కోలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న కీర్తిసురేష్‌ను హీరోయిన్‌గా న‌టింప చేస్తున్నార‌ట‌. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ గ‌త చిత్రం 'స‌ర్కార్‌'లో కూడా కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించింది.

ఆమెనే త‌లైవా స‌ర‌స‌న న‌టింప చేయ‌డానికి మురుగ‌దాస్ ఆస‌క్తి చూపుతున్నాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ తెలుగులో ఓ సినిమా చేస్తుంది.

More News

నిశ్చితార్థం చేసుకున్న 'మిర్చి' భామ‌

లీడ‌ర్‌, నాగ‌వ‌ల్లి, మిర‌ప‌కాయ్‌, సారొచ్చారు, మిర్చి, భాయ్ సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకున్న రిచాగంగోపాధ్యాయ భాయ్ సినిమా త‌ర్వాత ఎం.బి.ఎ చ‌దువుకోడానికి సినిమాల‌కు దూరమైంది.

బ్ర‌హ్మానందం గుండెకు శ్ర‌స్త‌చికిత్స‌

టాలీవుడ్ ప్ర‌ముఖ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం ఆదివారం ముంబైలో అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. వెంట‌నే ఆయ‌న్ని ద‌గ్గ‌ర‌లోని ఏషియ‌న్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు త‌ర‌లించారు.

ఈ విషయం ఎలా మరిచారు వైఎస్ షర్మిళమ్మా

తనపై, తన కుటుంబంపై ఓ వర్గం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిళమ్మ ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

ప్రియా ప్ర‌కాశ్‌కు బోనీ క‌పూర్ నోటీసులు

ఒక చిన్న పిల్ల .. ఓ అమ్మాయిని మీకు న‌చ్చిన హీరోయిన్ ఎవ‌రు? అని అడిగితే నాకు నచ్చిన హీరోయిన్ నేనే! నా పేరు శ్రీదేవి అని చెబుతుంది. ఇది శ్రీదేవి బంగ్లా సినిమాలోని డైలాగ్‌.

మ‌హేష్ సినిమా వెన‌క్కి వెళ్లిందా

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అశ్వినీద‌త్‌, దిల్‌రాజు, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుద‌ల చేయాల‌నుకున్నారు.