కరోనా కట్టడికి ఈ ఏడు సూత్రాలు పాటించండి: మోదీ

కరోనాపై ‘సప్తపది’తో విజయం సాధించవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసగించిన మోదీ.. దేశ వ్యాప్తంగా మే-03 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని సప్తపది సూత్రాలు చెప్పారు.

సప్తపదితో కరోనాపై విజయం..

01. మీ ఇంట్లో వ్యాధి గ్రస్తులు, పెద్దలు ఉంటే వారికి కరోనా సోకకుండా అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని వారిని కాపాడుకుందాం.

02. భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించండి. మాస్కు ధరించండి

03. వ్యాధి నిరోద శక్తి పెంచటానికి ఆయుష్ సూచనలు పాటించండి. ఆయుష్ సూచించేలా వేడి నీళ్లు తాగటం వంటివి పాటించండి


04. ఆరోగ్యసేత మొబైల్ యాప్‌ను తప్పని సరిగా డౌన్ లోడ్ చేసుకోండి. ఇతరులను డౌన్ లోడ్ చేసుకునేలా చేయండి.

05. మీ చుట్టు పక్కల పేదలకు భోజనం కల్పించండి.

06. మీ పొలాల్లో గానీ, ఇతర ఉపాధి రంగాల్లోగానీ పొందుతున్న వారికి ఉపాధిని దూరం చేయవద్దు.

07. నర్సులు, వైద్యులు, పోలీసులు, పారిశుద్య కార్మికులను గౌరవించాలి.. వారి సేవలను గుర్తించండి అని మోదీ ప్రకటించారు.

More News

బాలీవుడ్ స్టార్‌పై క‌న్నేసిన త్రివిక్ర‌మ్‌

అర‌వింద స‌మేత త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఎన్టీఆర్ట్స్ ప‌తాకాల‌పై

నిర్మాతగా కొరటాల శివ.. తొలి అవకాశం ఎవరికంటే?

ఇప్పుడు నటీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు. అందులో భాగంగా ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌లో సినిమాలు చేయ‌డ‌మే కాకుండా కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డం,

బిగ్ బ్రేకింగ్: మే-3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే-03 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అంటే మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్ ఉండనుంది.

బాల‌య్య అనాస‌క్తి.. వెంకీ వ‌స్తాడా?

మ‌ల‌యాళ సినిమా ‘అయ్య‌ప్ప‌నుమ్‌కోశియ‌మ్’ను తెలుగులో రీమేక్ చేస్తారని వార్తలు వినపడుతున్నాయి. తెలుగు సినిమా రీమేక్ హక్కులను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద‌క్కించుకుంది.

చిరు 153కి ద‌ర్శ‌కుడు ఖ‌రారు...?

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ షూటింగ్‌లో బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌.