సినిమాటోగ్రఫీ మంత్రి తలసానికి డైరీని అందజేసిన 'మా' టీమ్

  • IndiaGlitz, [Saturday,January 21 2017]

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధికారిక 'మా డైరీ-2017'ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల‌ ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా శ‌నివారం ఉద‌యం 'మా' మెంబ‌ర్స్ అంతా క‌లిసి తెలంగాణ రాష్ట్ర‌ సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కు కొత్త డైరీని అంద‌జేశారు. 'మా'అధ్య‌క్షులు డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, 'మా' ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివాజీరాజా, మా మెంబ‌ర్ ఏడిద శ్రీరామ్, 'సంతోషం' అధినేత సురేష్ కొండేటి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కి మా డైరీని అంద‌చేసారు.

More News

ముందు నో చెప్పినా....అందుకే ఓం న‌మో వేంక‌టేశాయలో న‌టించాను - సౌర‌భ్ జైన్

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన‌ నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌.ఈ చిత్రాన్ని సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై మ‌హేష్ రెడ్డి నిర్మించారు. హ‌ధీరామ్ బాబా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

నక్షత్రంలో జె.డీ.చక్రవర్తి..!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం నక్షత్రం.

క్రేజీ క్రేజీగా రూపొందుతున్న 'రక్షక భటుడు'

రిచా పనాయ్,'బాహుబలి'ప్రభాకర్,బ్రహ్మానందం,కాట్రాజు,బ్రహ్మాజీ,ధనరాజ్,నందు ముఖ్య తారలుగా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం లో సుఖీభవ మూవీస్ పతాకంఫై గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'రక్షక భటుడు'.

జనవరి 23న లారెన్స్ 'శివలింగ' టీజర్ విడుదల

కొరియోగ్రాపర్,డైరెక్టర్,హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నలారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో

శ్రీవారిని దర్శించుకున్న ఓం నమో వేంకటేశాయ టీమ్..!

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న