'మాటరాని మౌనమిది' చిత్ర గ్లింప్స్ విడుదల

  • IndiaGlitz, [Friday,April 15 2022]

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా మాటరాని మౌనమిది. ఈ చిత్రంతో అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లో ట్రైన్ అయ్యిన మహేష్ దత్త, తెలుగు అమ్మాయి సోని శ్రీవాస్తవ ప్రేక్ష‌కుల ముందుకు పరిచయం కాబోతున్నారు. లవ్ స్టొరీ
మరియు థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న మాటరాని మౌనమిది సినిమా గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు.

ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. నువు మాట్లాడేదాకా మట్టి నీ కింద ఉంటుంది. మాట్లాడటం ఆగిన తర్వాత ఆ మట్టి నీ పైన ఉంటుంది అనే డైలాగ్ తో పాటు హీరో హీరోయన్ల మధ్య లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. గ్లింప్స్ చివర్లో వచ్చిన షాట్స్ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను రివీల్ చేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.

న‌టీ న‌టులు - మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు. సాంకేతిక వ‌ర్గం - , సినిమాటోగ్ర‌ఫీ చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, పిఆర్ఒ : జియ‌స్ కె మీడియా,నిర్మాత : రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్, ద‌ర్శ‌కుడు ః సుకు పూర్వాజ్

More News

ఎక్కడికి కావాలంటే అక్కడికి లాక్కెళ్లవచ్చు.. ఏపీలో మొదటి మొబైల్ థియేటర్, ఎక్కడో తెలుసా..?

అలిసిన మనసుకు ఒత్తిడిని దూరం చేసి.. మూడు గంటల పాటు మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిది సినిమా.

విజయ్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన రాజమౌళి

కరోనా పరిస్థితులన్నీ చక్కబడటంతో థియేటర్‌లలో సినిమాలు క్యూకడుతున్నాయి.

బిగ్‌బాస్ ఓటీటీ: గాడిలో పడుతోన్న గేమ్.. ఆ కంటెస్టెంట్ ఆటకు జనం ఫిదా, టైటిల్ అతనిదేనా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్నీ...

ఎనిమిదేళ్ల కష్టం... థియేటర్లో ఫొటోలు, వీడియోలు తీయొద్దు : ప్రేక్షకులకు కేజీఎఫ్ టీమ్ రిక్వెస్ట్

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బీస్ట్ విడుదల : విజయ్ ఫ్యాన్స్ వీరంగం .. సినిమా నచ్చలేదంటూ,  స్క్రీన్‌కు నిప్పు

తమిళ అగ్ర కథానాయకుడు , ఇళయ దళపతి విజయ్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారన్న సంగతి తెలిసిందే.