'మ‌హ‌ర్షి' తొలిపాట విడుదలకు ముహూర్తం ఖరారు

  • IndiaGlitz, [Saturday,March 23 2019]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' రెండు పాట‌లు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 12 నాటికి ఈ పాట‌ల్ని కూడా పూర్తి చేసేస్తారు. మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మే 9న విడుద‌ల చేయ‌బోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోష‌న్స్ వ‌ర్క్స్‌లో స్పీడు పెంచనున్నారు.

అందులో భాగంగా దేవిశ్రీ సంగీం అందించిన పాట‌ల్లో తొలి పాట‌ను మార్చి 29న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. సినిమా పై అంచ‌నాలు పెంచే క్ర‌మంలో టీజ‌ర్స్‌, పాట‌లే ముఖ్య భూమిక పోషిస్తాయి.

మ‌రిప్పుడు 29న విడుద‌ల కాబోయే పాట ఎలా ఉండ‌బోతుందోన‌ని అభిమానుల్లో ఆస‌క్తిగా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర‌లో న‌టించారు.

More News

'ప్రేమ అంత ఈజీ కాదు' యూ సర్టిఫికెట్‌తో 29న రిలీజ్

పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై రాజేష్‌కుమార్‌, ప్రజ్వాల్‌ జంటగా టి. అంజయ్య సమర్పణలో ఈశ్వర్‌ దర్శకత్వం

సెన్సార్ కార్యక్రమాల్లో నిన్నే చూస్తూ.. ఏప్రిల్ విడుదల

వీరభద్ర క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమ‌ల‌త (బుజ్జి) హీరో, హీరోయిన్లుగా

మ‌ల్టీస్టార‌ర్ రీమేక్‌పై క్లారిటీ...

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `విక్ర‌మ్ వేద` చిత్రాన్ని తెలుగులో, హిందీలో రీమేక్ చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

తండ్రి పాత్ర‌లో డైరెక్ట‌ర్‌...

ప్రేమ క‌థా చిత్రాల‌తో పాటు.. పోలీస్ ఆఫీస‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన గౌత‌మ్ మీన‌న్ ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.

రాజ‌శేఖ‌ర్ అల‌క‌...

మా ఎన్నిక‌ల్లో న‌రేష్ ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంగ్ పోటీ చేసిన డా.రాజ‌శేఖ‌ర్ స‌హా నరేష్ ప్యానెల్ ..