డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌తో మ‌హేష్‌

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ అంటే ఎలా ఉండాలి? ప‌క్కా మాస్‌, క్లాస్ క‌ల‌గ‌లిసిన హీరో. అభిమానులకు, నిర్మాత‌ల‌కు బాక్సాఫీస్ బొనాంజా. త‌మ హీరోను ఏ మాత్రం త‌క్కువ‌గా చేసి చూపినా అభిమానులు అస్స‌లు ఒప్పుకోరు.

కానీ ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఓ సాహసం చేయ‌బోతున్నాడ‌ట‌. హీరో మ‌హేష్‌ను కొత్త‌కోణంలో చూపించ‌బోతున్నాడ‌ట‌. మ‌హేష్‌, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో జూలై నుండి కొత్త సినిమా ప్రారంభం కాబోయే సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో మ‌హేష్ హిమో ఫోబిక్ వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌తాడ‌ట‌. అంటే ర‌క్తాన్ని చూసి భ‌య‌ప‌డే వ‌క్తి పాత్ర‌లో మ‌హేష్ మెప్పించ‌నున్నారు. అదేంటి మ‌హేష్ పోలీస్ ఆఫీస‌ర్ అంటున్నారు. మ‌రి అత‌ను హిమో ఫోబిక్‌గా ఎలా ఉంటాడు? అనిపించొచ్చు. కానీ దీన్నే అనీల్ రావిపూడి కామెడీ యాంగిల్‌లో చూపించ‌బోతున్నాడ‌ట ఈ డైరెక్ట‌ర్‌. 

More News

హైద‌రాబాద్‌లో కింగ్ నాగార్జున 'మ‌న్మ‌థుడు 2' కొత్త షెడ్యూల్‌

కింగ్‌, నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. రీసెంట్‌గా నెల‌పాటు పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. మ‌న్మ‌థుడు 2 ఇన్‌స్పిరేష‌న్‌తో మ‌న్మ‌థుడు 2

‘అజిత్’ చనిపోతూ ఆరుగురిని బతికించాడు!

'అజిత్' అనే యువకుడు చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు. మే-15న హైదరాబాద్‌లో అజిత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హైటెక్ సిటీ వద్ద వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది.

మీకు ఎగ్జిట్ పోల్స్.. మాకు ఎగ్జాట్ పోల్స్‌తో సంబరాలు!

అమరావతిని భ్రమరావతి అన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఎలా గెలుస్తారు? అని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై దేవినేని మాట్లాడుతూ..

బ‌న్నీతో 'రొమాంటిక్' భామ‌

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. నాన్న నేను, పార్థు అనే టైటిల్స్ ప‌రిశీల‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ట్వీట్ డిలీజ్ చేసి సారీ చెప్పిన వివేక్ ఒబెరాయ్‌

సోమ‌వారం ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాను, న‌టి ఐశ్వ‌ర్యారాయ్ వ్య‌క్తిగ‌త జీవింతో పోల్చుతూ ఎవ‌రో పోస్ట్ చేసిన మీమ్‌ను వివేక్ ఒబెరాయ్ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వివేక్ చ‌ర్య‌ను అంద‌రూ త‌ప్పుప‌ట్టారు.