చెన్నైకి చేరుకున్న మహేష్

  • IndiaGlitz, [Tuesday,August 04 2015]

సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు'. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సుకన్య తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 7న వరల్డ్ వైడ్ గా హై రేంజ్ లో రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమా ఒకేరోజున విడుదల కానుండటం విశేషం.

ఇప్పటి వరకు మహేష్ కి తమిళనాట క్రేజ్ ఉన్నప్పటికీ తను నటించిన సినిమాలేవీ తెలుగుతోపాటు తమిళంలో ఒకేరోజున విడుదల కాలేదు. తాజాగా శ్రీమంతుడు' చిత్రం ఆ క్రెడిట్ దక్కించుకుంది. ఈ సినిమా తమిళ ఆడియో విడుదల ఆగస్ట్ 4న చెన్నైలో జరగనుంది. అందుకోసం మహేష్ అల్రెడీ చెన్నై కూడా చేరుకున్నాడు.

More News

బన్ని టైటిల్

‘రేసుగుర్రం’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చేసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ను అందుకుంది.

ధనలక్ష్మి తలుపు తడితే సక్సెస్ పట్ల నిర్మాత ఆనందం

ధనరాజ్, మనోజ్నందం, అనిల్కళ్యాణ్, శ్రీముఖి, రణధీర్, సింధుతులాని, నాగబాబు, తాగుబోతు రమేష్లతోపాటు ‘జబర్దస్త్ బ్యాచ్’ నటించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ జూలై 31న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

కలెక్షన్ కింగ్ కి ఊరట...

కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ శ్రీ అవార్డు అందుకున్న మోహన్ బాబుకి అవార్డుతో పాటు కొన్ని అవాంతరాలు కూడా వచ్చాయి.

అవును పవన్ తోనా...?

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించిన ‘భజరంగీ భాయ్ జా’న్ చిత్రం కూడా సూపర్ సక్సెస్ కావడంతో విజయేంద్రప్రసాద్ కి మంచి గుర్తింపు లభించింది.

వరుణ్ తేజ్ - క్రిష్ కంచె ట్రైలర్ కి తేది ఫిక్సయింది...

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించిన చిత్రమే 'కంచె'.