స్వంత డ‌బ్బింగ్ చెప్పుకోనున్న మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌

  • IndiaGlitz, [Wednesday,September 26 2018]

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'యాత్ర'. ఆంధ్రప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించిన పాద‌యాత్ర ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రం కాబ‌ట్టి ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను పెట్టారు.

ఈ సినిమాలో త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని మ‌మ్ముట్టి భావిస్తున్నార‌ట‌. మ‌హి వి.రాఘ‌వ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. విజ‌య్ చ‌ల్లా, శశిదేవి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. చిత్రాన్ని డిసెంబ‌ర్ 21న విడుద‌ల చేయ‌బోతున్నారు. జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేశ్‌, అన‌సూయ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు.

More News

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రో ద‌ర్శ‌కుడు

స్వ‌ర్గీయ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాల‌న్‌, రానా ద‌గ్గుబాటి, సుమంత్ స‌హా స్టార్ తారాగ‌ణం

క్షేమంగా చేరుకున్న కార్తీ...

కార్తీ, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌ల‌యిక‌లో 'ఖాకి' త‌ర్వాత రూపొందుతున్న చిత్రం 'దేవ్‌'.

సువర్ణసుందరి నుంచి 'సాహో సార్వ భౌమి' సాంగ్ 28న విడుదల

తెలుగు సినిమా ఒరవడి మారింది. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ పెరిగింది.మన దర్శకులు సైతం సరికొత్త విధానాలతో సినిమాలను రూపొందిస్తున్నారు.

పాట పాడిన రామ్‌....

ఇప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్స్ అంద‌రూ త‌మ గొంత‌ను స‌వ‌రించుకుంటున్నారు. కేవ‌లం డ‌బ్బింగ్ చెప్ప‌డానికే కాదు..

హీరోయిన్ రంభ‌కు మూడో సంతానం...

1990-2000 స‌మ‌యంలో ద‌క్షిణాదిన  త‌న గ్లామ‌ర్‌తో ఓ ఊపు ఊపిన హీరోయిన్స్‌లో రంభ అగ్ర స్థానంలో ఉంటుంది.