'మ‌మాంగం' గురించి మ‌మ్ముట్టి ఏమ‌న్నారంటే?

  • IndiaGlitz, [Monday,June 17 2019]

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి ప్ర‌స్తుతం 'మ‌మాంగం' అనే భారీ హిస్టారిక‌ల్ మూవీలో న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఇది 17వ శ‌తాబ్దానికి చెందిన క‌థ‌. జామెరిన్ పాల‌న‌లో చావెరుక్క‌ల్ యుద్ధ వీరుల చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ.10 కోట్ల‌తో భారీ సెట్‌ను నిర్మించారు.

ఈ సినిమా గురించి మ‌మ్ముట్టి మాట్లాడుతూ '' మ‌మాంగం' చిత్రాన్ని రెండు రాజ్యాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. కేర‌ళ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను తెలియ‌జేసే చిత్ర‌మిది'' అన్నారు. షూటింగ గ్యాప్‌లో కూడా తాను సినిమాలో చేయ‌బోయే సీన్ గురించే ఆలోచిస్తుంటాన‌ని లేదా త‌న కుటుంబం గురించి ఆలోచిస్తుంటాన‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు.

More News

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'రాజా నరసింహా'

మమ్ముటీ, జై, మహిమా నంబియర్‌ కీలక పాత్రధారులుగా మలయాళంలో తెరకెక్కిన ‘మధురరాజా’ చిత్రాన్ని ‘రాజా నరసింహా’

చైత‌న్య‌తో క‌లిసి ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేస్తుందా!

ప్ర‌స్తుతం కొత్త హీరో హీరోయిన్ల‌తో సినిమా చేస్తున్న శేఖ‌ర్ క‌మ్ముల త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

'కల్కి' రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'.

రాజ్ కందుకూరి ఆవిష్కరించిన 'ఆపిల్' ఫస్ట్ లుక్

రాజ్ కందుకూరి ఆవిష్కరించిన" ఆపిల్" ఫస్ట్ లుక్ పూజాగాంధీ ప్రధాన పాత్రలో బండి వెంకట రెడ్డి సమర్పణలో

కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ టీజ‌ర్ లాంచ్‌

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌